Former MLA Chittem | రోడ్డు ప్రమాదంలో మరణించిన పద్మమ్మ కుటుంబాన్ని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదివారం మక్తల్ ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో (Adilabad) పెండ్లింట విషాదం నెలకొంది. పెండ్లి కొడుకుని వధువు ఇంటికి తీసుకొస్తుండగా జరిగిన ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పిరస్థితి విషమంగా ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మం�
అన్నమయ్య జిల్లా పీలేరులో విషాదం చోటుచేసుకున్నది. పీలేరు మండలం బాలమువారిపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది.
Road Accident | ఏపీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. కాకినాడ జిల్లా తుని వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనగా ఈ ప్రమాదం జరిగింది.
కాకినాడ జిల్లా తుని వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుని వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మ�
Road Accident | జోగులాంబ గద్వాల జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఎర్రవల్లి మండలం లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Bus Catches Fire | ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నో కిసాన్పాత్లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీకి వెళ్తున్న స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు.
ఆర్మూర్ మండలంలోని చేపూర్ శివారులో ఉన్న 63వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు దుర్మరణం చెందారు. డీసీఎం వ్యాన్, బైక్ను ఢీ కొట్టడంతో ఆర్మూర్పట్టణానికి చెందిన అన్నదమ్ములు అక్కడ�
పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బొప్పాయి కాయల లోడుతో వెళ్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో నలుగురు మరణించారు. వినుకొండ మండలం శివాపురం వద్ద మినీ లారీని ఎదురుగా వస�
Accident | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతులను న్యూయార్క్లోని క్లీవ్ల్యాండ్ యూనివర్సిటీలో చదువుతున్న మానవ్ పటేల్ (20), సౌరవ్ ప్రభాకర్(23)గా గుర్తించారు. ఈ
కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఇద్దరు ఉపాధి హామీ కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాలతో దవాఖాన పాలైన విషాద ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట-భూంపల్లి మండలం పోతారెడ్�