Road Accident | జోగులాంబ గద్వాల జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఎర్రవల్లి మండలం లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Bus Catches Fire | ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నో కిసాన్పాత్లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీకి వెళ్తున్న స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు.
ఆర్మూర్ మండలంలోని చేపూర్ శివారులో ఉన్న 63వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు దుర్మరణం చెందారు. డీసీఎం వ్యాన్, బైక్ను ఢీ కొట్టడంతో ఆర్మూర్పట్టణానికి చెందిన అన్నదమ్ములు అక్కడ�
పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బొప్పాయి కాయల లోడుతో వెళ్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో నలుగురు మరణించారు. వినుకొండ మండలం శివాపురం వద్ద మినీ లారీని ఎదురుగా వస�
Accident | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతులను న్యూయార్క్లోని క్లీవ్ల్యాండ్ యూనివర్సిటీలో చదువుతున్న మానవ్ పటేల్ (20), సౌరవ్ ప్రభాకర్(23)గా గుర్తించారు. ఈ
కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఇద్దరు ఉపాధి హామీ కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాలతో దవాఖాన పాలైన విషాద ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట-భూంపల్లి మండలం పోతారెడ్�
ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్తున్న ఇద్దరు మహిళలను కారు ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. సోమవారం ఉదయం సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం పోతారెడ్డిపేటకు (Pothareddypet) చెందిన బ్యాగరి చంద్�
Road Accident | వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో డీసీఎం వ్యాన్ను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు, తొమ్మిది మంది మహిళలు ఉన్నారు.
పరీక్షలు పూర్తి కావడంతో తన కూతురును ఇంటికి కారులో తీసుకొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు శంకర్(50), కృతిక(20) ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రవీందర్నగర్ కాలనీకి చెందిన �
మంచినీళ్లు తెచ్చుకునేందుకు స్కూటీపై వాటర్ప్లాంట్కు వెళ్తూ రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి బైక్ ఢీకొట్టిన ప్రమాదంలో హనుమాన్ మాలధారుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల వివరాల ప్రకారం వెల్గటూర్ మండలం
Tirupati | తిరుపతి జిల్లా చంద్రగిరి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐతేపల్లి వద్ద బస్సు అదుపు తప్పిన బస్సు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 35 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస�