రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-ట్రావెల్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మందికి తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
జైపూర్లో ఓ మహిళ మద్యం మత్తులో కారు నడుపుతూ.. ఓ బైక్ని ఢీకొట్టగా, ఆ బైక్పై ఉన్న బాలిక అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
లారీని వోల్వో బస్సు ఢీకొట్టిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకా రం.. మక్తల్ నల్లజానమ్మ ఆలయ సమీపంలో జాతీయ రహదారిపై లారీని నిలిపి ఉంచారు. కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్తున్న వోల్వో బస్సు నిల
ఎంసెట్ రాసి తిరిగి కారులో వస్తుండగా జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కాచెల్లెలు మృత్యువాత పడ్డారు. డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో దవాఖానకు తరలించారు. మృతులు నిర్మల్ జిల్లాకు చెందిన వ
రంగారెడ్డి జిల్లా బొగుళూరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) ఘోర ప్రమాదం జరిగింది. బొగుళూరు సమీపంలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 12 వద్ద ప్రమాద వశాత్తు అదుపుతప్పిన కారు డీవైడర్ను ఢీకొట్టింది.
మండల పరిధిలోని కోకస్మన్నూర్ ఎక్స్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 64 మంది ప్రయాణికులతో
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం... కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం నల్లమడుగుల తండాకు చెందిన ధనావత్ అర్చన(16
మండలంలోని రాయినిపల్లి గ్రామానికి చెందిన మనీషాశ్రీ మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.20లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని �