Maripeda | జాతీయ రహదారి 365 పై రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడ మృతి చెందిన సంఘటన మరిపెడ పురపాలక సంఘం పరిధిలో అర్ధరాత్రి చోటుచేసుకుంది.
Road accident | కారు (Car) అదుపుతప్పి లారీ (Lorry) ని ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటక రాష్ట్రం (Karnataka state) హవేరీ జిల్లా (Haveri district) లోని బ్యాదగి (Byadagu) పట్టణంలో నేషనల్ హైవే-48 (NH-48) పై గుర
అతివేగం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి వ్యక్తి మృతికి కారణమయ్యాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్పై (ORR) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. బుధవారం అర్ధరాత్రి ఓ కార�
Road accident | కారు (Car) ను టిప్పర్ (Tipper) ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని పటియాలా (Patiala) సిటీలో బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
శాలిగౌరారం మండలం మాదారం కలాన్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం పరామర్శించారు.
రోడ్డు ప్రమాద బాధితులకు లక్షన్నర రూపాయల వరకు ఉచిత వైద్య చికిత్సను అందించే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం సోమవారం నుంచి అమలులోకి వచ్చినట్టు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఒక నోట�
Road accident | ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ను తప్పించబోయి ప్యాసింజర్ బస్సు (Passenger Bus) మురుగు కాల్వలో పడిన ఘటనలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఒడిశా రాష్ట్రం (Odisha state) బాలాసోర్ జిల్లా (Balasore district) లోని నునియాజోడి బ్రిడ్జి (Nuniajod
హైదరాబాద్లో మందుబాబులపై ట్రాఫిక్ పోలీసులు కొరడాఝళిపిస్తున్నారు. గత నాలుగునెలలుగా గ్రేటర్లో మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య గతం కంటే ఎక్కువగా ఉంటుందని ఇటీవల నమోదైన కేసులే చెబుతున్నాయి.
ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు వాహనాలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం 11.30గంటల ప్రాంతంలో కీసర ఔటర్ రింగ్ �
Road Accident | రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దఅంబర్పేట ఓఆర్ఆర్ సమీపంలో చోటుచేసుకున్నది.
Harish Rao | సంగారెడ్డి జిల్లాలోని పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టెల లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలు ఘోర రోడ్డు ప్రమాదం (Raod Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.
రోడ్డు ప్రమాదంలో ఒకేరోజు ఇద్దరు కూతుళ్ల దుర్మరణం.. పరాయి దేశంలో ఉండి వారి కడసారి చూపునకు నోచుకోలేని తండ్రి.. ఆయనది కనీసం సొంత గ్రామానికి రాలేని పరిస్థితి.. ఇంతటి విషాద ఘటనతో దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధి�