మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున వెంకట్రావుపేట గేటు వద్ద రెండు కార్లు ఢీకొన�
Road Accident | గద్వాల జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటిక్యాల మండలంలోని 44వ జాతీయ రహదారిపై ప్రియదర్శి హోటల్ వద్ద కారు అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పో�
అమెరికాలో వాహనం ఢీకొని తెలుగు విద్యార్థిని మృతి చెందింది. ఏపీలోని గుంటూరుకు చెందిన వీ దీప్తి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో ఎంఎస్ చదువుతున్నది. ఈ నెల 12న టెక్సాస్లోని డెంటాన్ సిటీలో తన జిల్లాకే �
కాళేళ్వరం వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన స్టేషన్ ఘన్పూర్ మండలం రాఘవాపూర్ శివారు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
తెలంగాణోద్యమంలో కీలక భూమిక పోషించిన కార్మికోద్యమ నేత రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏరియా ధన్బాద్ వద్ద సోమవారం చోటుచేసుకుంది.
Accident | మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిలోని సెంటినరికాలనీలోని ఆర్ఆర్ స్టేడియం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఆటో ట్రాలీ బైక్ డికొని నాగేపల్లి గ్రామానికి చెందిన సంత్ (30) అనే ప్రయివేట్ ప్లంబర్ మృతి �
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కొహెడలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బైక్పై వెళ్తున్న ఓ జంటను కారు ఢీకొట్టింది. దీంతో యువతి అక్కడికక్కడే మృతిచెందింది.