Road accident | ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ను తప్పించబోయి ప్యాసింజర్ బస్సు (Passenger Bus) మురుగు కాల్వలో పడిన ఘటనలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఒడిశా రాష్ట్రం (Odisha state) బాలాసోర్ జిల్లా (Balasore district) లోని నునియాజోడి బ్రిడ్జి (Nuniajod
హైదరాబాద్లో మందుబాబులపై ట్రాఫిక్ పోలీసులు కొరడాఝళిపిస్తున్నారు. గత నాలుగునెలలుగా గ్రేటర్లో మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య గతం కంటే ఎక్కువగా ఉంటుందని ఇటీవల నమోదైన కేసులే చెబుతున్నాయి.
ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు వాహనాలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం 11.30గంటల ప్రాంతంలో కీసర ఔటర్ రింగ్ �
Road Accident | రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దఅంబర్పేట ఓఆర్ఆర్ సమీపంలో చోటుచేసుకున్నది.
Harish Rao | సంగారెడ్డి జిల్లాలోని పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టెల లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలు ఘోర రోడ్డు ప్రమాదం (Raod Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.
రోడ్డు ప్రమాదంలో ఒకేరోజు ఇద్దరు కూతుళ్ల దుర్మరణం.. పరాయి దేశంలో ఉండి వారి కడసారి చూపునకు నోచుకోలేని తండ్రి.. ఆయనది కనీసం సొంత గ్రామానికి రాలేని పరిస్థితి.. ఇంతటి విషాద ఘటనతో దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధి�
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-ట్రావెల్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మందికి తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
జైపూర్లో ఓ మహిళ మద్యం మత్తులో కారు నడుపుతూ.. ఓ బైక్ని ఢీకొట్టగా, ఆ బైక్పై ఉన్న బాలిక అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
లారీని వోల్వో బస్సు ఢీకొట్టిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకా రం.. మక్తల్ నల్లజానమ్మ ఆలయ సమీపంలో జాతీయ రహదారిపై లారీని నిలిపి ఉంచారు. కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్తున్న వోల్వో బస్సు నిల
ఎంసెట్ రాసి తిరిగి కారులో వస్తుండగా జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కాచెల్లెలు మృత్యువాత పడ్డారు. డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో దవాఖానకు తరలించారు. మృతులు నిర్మల్ జిల్లాకు చెందిన వ
రంగారెడ్డి జిల్లా బొగుళూరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) ఘోర ప్రమాదం జరిగింది. బొగుళూరు సమీపంలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 12 వద్ద ప్రమాద వశాత్తు అదుపుతప్పిన కారు డీవైడర్ను ఢీకొట్టింది.
మండల పరిధిలోని కోకస్మన్నూర్ ఎక్స్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 64 మంది ప్రయాణికులతో