రోడ్డుపై నిలిపి ఉన్న ట్రాక్టర్ ట్రక్కును ఢీకొన్న రెండు వేర్వేరు ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ దుర్గటన నల్లగొండ జిల్లా కనగల్ మండలం బాబాసాయిగూడెం స్టేజీ �
Road Accident |మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ మండలంలోని జాతీయ రహదారి 44 పై పంచలింగాల స్టేజీ వద్ద ఆటో ను లారీ ఢీ కొన్న ప్రమాదంలో నాగలక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
మియాపూర్ (Miyapur) మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. విధుల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్ కానిస్టేబుళ్లపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం యర్రగుంట్ల వద్ద రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హంద్రీనీవా కాలువ (HNS) పీలేరు యూనిట్-2 స్పెషల్ డిప్యూట�
Sultanabad | సుల్తానాబాద్ ఏప్రిల్ 4 : ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రి నగర్, ర�
Road accident | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఆ కుటుంబం రంజాన్ (Ramadan) సంబురాలు చేసుకుంటోంది. కుటుంబ సభ్యులు, పిల్లలతో ఇళ్లంతా సందడిగా ఉంది. కానీ కొన్ని గంటల్లోనే ఆ ఆనందం ఆవిరైంది. మైనర్ కారు డ్రైవింగ్ ఆ ఇంట్లో విషాదాన్
ప్రియుడి మోజులో పడిన ఓ ఇల్లాలు కట్టుకున్న భర్తనే కడతేర్చిన ఘటన బాన్సువాడ మండలం నాగారంలో చోటు చేసుకుంది. బాన్సువాడ సీఐ అశోక్ కేసు వివరాలను శనివారం వెల్లడించారు. నాగారం గ్రామానికి చెందిన అమృతం కాశమణితో స
Road accident | నాగర్ కర్నూల్ జిల్లా అమ్రబాద్ మండలంలోని వట్వర్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.
Road accident | ఉత్తరప్రదేశ్లోని బహ్రెయిక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు నేపాలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
road accident | ఘాట్ రోడ్డు లో స్పీడ్ బ్రేకర్ ఉండడంతో ఆటో సడన్ బ్రేక్ వేయడంతో టాప్ పై నుండి ఆటో ముందు ఇద్దరు పడిపోయారు. కాగా అదే ఆటో సాయి కృష్ణ పైనుండి వెళ్లడంతో సాయి కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు.