అన్ని ఫార్మాట్లలో టీమిండియా సారధిగా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. జట్టులోని ముగ్గురు సభ్యుల గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఈ ముగ్గుర్నీ లీడర్లుగానే చూస్తున్నట్లు రోహిత్ చెప్పాడు. వాళ్లే కేఎల్ రాహ�
ఇటీవల జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో అత్యంత ఎక్కువ ధర పలికిన ఆటగాడు ఇషాన్ కిషన్. ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్ కోసం దాదాపు ఐపీఎల్ జట్లన్నీ పోటీ పడ్డాయి. అయితే అతను మాత్రం టీమిండియాలో తన స్థానం కోసం ఇంకా పోరాడుతూన
సుదీర్ఘ కాలంగా బయోబబుల్లో కొనసాగుతున్న విరాట్ కోహ్లీతో పాటు రిషబ్ పంత్కు రెస్ట్ ఇవ్వాలని సీనియర్ సెలెక్షన్ కమిటీ నిర్ణయించింది. వెస్టిండీస్తో ఆదివారం జరుగనున్న మూడో టీ20తో పాటు.. శ్రీలంకతో ఈ నెల
కోల్కతా: వికెట్ కీపర్ రిషబ్ పంత్కు కూడా బ్రేక్ ఇచ్చారు. వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో ఇప్పటికే ఇండియా 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే బయోబబుల్లో ఉన్న రిష�
మూడో వన్డేలోనూ భారత్ జయభేరి 96 పరుగుల తేడాతో విండీస్ చిత్తు.. అహ్మదాబాద్: టీమ్ఇండియా విజయం పరిపూర్ణమైంది. పోరాటమే మరిచిపోయినట్లు వరుసగా మూడో మ్యాచ్లోనూ వెస్టిండీస్ చేతులెత్తేయడంతో భారత్ 3-0తో సిరీస
న్యూఢిల్లీ: భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్.. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ‘టెస్టు బ్యాటింగ్’ అవార్డును పొందాడు. గతేడాది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన గబ్బా టెస్టులో పంత్ 89 పరుగులు చేసి భారత
IND vs WI | వెస్టిండీస్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు చెమటోడుస్తున్నారు. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్పై కెప్టెన్ రోహిత్ శర్మ (5), ఓపెనర్ అవతారమెత్తిన రిషభ్ పంత్ (18), కోహ్లీ (18) పరుగులకే పెవిలియన్ చేరా
Rishabh Pant | సఫారీలతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో భారత జట్టు వైట్ వాష్ ఎదుర్కొంది. మూడో వన్డేలో కొంత పోరాడినప్పటికీ ఓటమి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది. ఈ మ్యాచ్లో భారత
IND vs SA | కేప్టౌన్ వన్డేలో భారత జట్టు ఇబ్బందుల్లో పడింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (9) స్వల్ప స్కోరుకే వెనుతిరగడంతో షాకైన టీమిండియాను శిఖర్ ధావన్ (61) ఆదుకున్నాడు.
Test Captain | క్రికెట్ ప్రపంచంలో కెప్టెన్ కోహ్లీ శకం ముగిసింది. భారత్ తరఫున అత్యుత్తమ టెస్టు సారధిగా కోహ్లీ తన కెప్టెన్సీ కెరీర్ ముగించాడు. దీంతో క్రికెట్ లోకం మొత్తం స్టన్ అయింది. అంతేకాదు, కోహ్లీ తర్వాత జట్టు �
పంత్ అజేయ శతకంభారత్ రెండో ఇన్నింగ్స్ 198 ఆలౌట్దక్షిణాఫ్రికా లక్ష్యం 212.. ప్రస్తుతం 101/2 తనపై వస్తున్న విమర్శలకు దీటుగా బదులిస్తూ.. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అజేయ శతకంతో విజృంభించినా.. ఆఖరి టెస్టులో టీ
IND vs SA | భారత స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అరుదైన రికార్డు సాధించాడు. సఫారీలతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్సులో పంత్ సెంచరీతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో పంత్ చివరి వరకూ నాటౌట్గా నిలి
IND vs SA | మూడో టెస్టు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతోంది. కోహ్లీ, పంత్ క్రీజులో ఉన్నంత సేపూ ఆధిపత్యం చెలాయించిన భారత జట్టు.. కోహ్లీ అవుటైన తర్వాత ఆత్మరక్షణలో పడింది. ముఖ్యంగా పంత్..
IND vs SA | నిర్లక్ష్యమైన షాట్లు ఆడుతూ విఫలమవుతున్న రిషభ్ పంత్.. సెంచరీతో ఆకట్టుకున్నాడు. కోహ్లీ అవుటైన తర్వాత భారత బ్యాటింగ్ లైనప్ మరోసారి గాడితప్పింది. అయినా సరే తన పాత్ర చక్కగా పోషించేందుకు ప్రయత్నించిన అతన�