రాత్రి 7గంటలకు స్టార్ స్పోర్ట్స్లో విశాఖపట్నం: సొంతగడ్డపై భారత్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. వరుసగా 12 విజయాలతో తమకు ఎదురే లేదన్నట్లుగా దూసుకెళ్లిన టీమ్ఇండియా జైత్రయాత్రకు దక్షిణాఫ్రికా బ
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టు వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయింది. తొలి మ్యాచ్లో బౌలర్లు పూర్తిగా విఫలమవగా.. రెండో మ్యాచ్లో కొంత పోరాడినా ఫలితం మారలేదు. ఈ క్రమంలో మాజీలు చాలామంది రిషభ్ �
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ మొదలవడానికి ముందు.. భారతే ఫేవరెట్. టీ20 స్పెషలిస్టులకు కొదవలేని టీమిండియా ఓడిపోతుందనే ఆలోచన కూడా ఎవరికీ రాలేదు. అలాంటిది మొదటి రెండు మ్యాచుల్లో ఓటమి చవి చూసిన భారత్.. సిరీస్ ఓటమికి �
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు తడబడుతోంది. తొలి మ్యాచ్లో అదరగొట్టిన బ్యాటర్లు ఈ మ్యాచ్లో సత్తాచాటలేకపోతున్నారు. ఇషాన్ కిషన్ (34), శ్రేయాస్ అయ్యర్ (40) మినహా మిగతా ఎవరూ రాణించలేదు. రుతురాజ�
సీనియర్ల గైర్హాజరీలో భారత జట్టుకు సారధ్యం వహిస్తున్న రిషభ్ పంత్.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో ఓటమి చవిచూశాడు. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో సౌతాఫ్రికాతో రెండో మ్యాచ్కు సిద్ధమయ్యాడు. కటక్లో�
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దూరమయ్యారు. ఎడమ వైపు గ్రోయిన్ (గజ్జలు) గాయం కారణంగా కేఎల్ రాహుల్.. ఈ సిరీస్కు దూరమయ్యాడు. ఈ టీ20 సిరీస్లో విరాట్ కోహ్ల�
ప్రపంచ క్రికెట్లో డ్యాషింగ్ ఓపెనర్ అనే పేరుకు పూర్తి న్యాయం చేసిన వారిలో భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒకడు. తన ధనాధన్ బ్యాటింగ్తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సెహ్వాగ్.. రిటైర్ అ�
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఇటీవల ఓ చెక్బౌన్స్ కేసును నమోదు చేశారు. అయితే ఆ కేసులో ఢిల్లీ హైకోర్టు .. ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది. జైలు శిక్ష అనుభవి�
ఐపీఎల్లో కీలకమైన మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ రెండు జట్లూ ప్లే ఆఫ్ బెర్తు కోసం పోటీ పడుతున్నాయి. వీటి మధ్య సోమవారం నాడు కీలకమైన పోరుకు డీవై పాటిల్ స్టేడియం వేదిక కానుంది.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో ఒక హైదరాబాదీ ఆటగాడు.. స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ను దాటేశాడు. ఒక్క పంత్నేకాదు, పృథ్వీ షా, సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్లను దాటేశాడు. అతనెవరో కాదు ముంబై ఇండియన్స్ తరఫున ఆడు�
అనారోగ్యం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా మరో రెండు లీగ్ మ్యాచ్లకు దూరమయ్యాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అతడికి దవాఖానలో పరీక్షలు చేయించగా టైఫాయిడ్ సోకిందని తెలిసింది. దీంతో మిగతా మ్య�
చెన్నై సూపర్ కింగ్స్తో తల పడేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధమైంది. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. దీనిలో టాస్ గెలిచిన ఢిల్లీ సారధి రిషభ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అలాగే తమ జట�
ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్కు భారీ జరిమానా పడింది. మ్యాచ్ ఫీజులో వంద శాతాన్ని ఫైన్గా వేశారు. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో రిషబ్ అనుచితంగా ప్రవర�