ఐపీఎల్లో కీలకమైన మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ రెండు జట్లూ ప్లే ఆఫ్ బెర్తు కోసం పోటీ పడుతున్నాయి. వీటి మధ్య సోమవారం నాడు కీలకమైన పోరుకు డీవై పాటిల్ స్టేడియం వేదిక కానుంది.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో ఒక హైదరాబాదీ ఆటగాడు.. స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ను దాటేశాడు. ఒక్క పంత్నేకాదు, పృథ్వీ షా, సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్లను దాటేశాడు. అతనెవరో కాదు ముంబై ఇండియన్స్ తరఫున ఆడు�
అనారోగ్యం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా మరో రెండు లీగ్ మ్యాచ్లకు దూరమయ్యాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అతడికి దవాఖానలో పరీక్షలు చేయించగా టైఫాయిడ్ సోకిందని తెలిసింది. దీంతో మిగతా మ్య�
చెన్నై సూపర్ కింగ్స్తో తల పడేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధమైంది. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. దీనిలో టాస్ గెలిచిన ఢిల్లీ సారధి రిషభ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అలాగే తమ జట�
ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్కు భారీ జరిమానా పడింది. మ్యాచ్ ఫీజులో వంద శాతాన్ని ఫైన్గా వేశారు. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో రిషబ్ అనుచితంగా ప్రవర�
ముంబై: నో బాల్ ఇవ్వలేదని మ్యాచ్ను అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం? పిచ్ నుంచి బ్యాటర్లను వెనక్కి రావాలని పంత్ పిలవడం కరక్టేనా? ఉత్కంఠభరిత మ్యాచ్లో పంత్ వ్యవహరించిన తీరు క్రీడా స్పూర్తి�
ఐపీఎల్లో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. గెలుస్తూ, ఓడుతూ వస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. గత మ్యాచ్లో పంజాబ్ను అత్�
చివరి మ్యాచ్లో ఓటములు చవిచూసిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రెండు జట్లూ ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాయి. ఐపీఎల్ 2022లో భాగంగా జరుగుతున్న 32వ మ్యాచ్లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని బ్రబోర్న్ స్ట�
పంత్కు జరిమానా ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు జరిమానా పడింది. గురువారం లక్నోతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్రేట్కు పాల్పడినందుకు ఐపీఎల్ పాలక మండలి.. పంత్కు రూ.12 లక్షల జరిమానా విధిం
ఢిల్లీతో నువ్వానేనా అని పోరాడేందుకు లక్నో సూపర్ జెయింట్స్ రెడీ అయింది. ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచాడు. మరో ఆలోచన లేకుండా బ�
పాక్ పర్యటన ముగించుకున్న చాలా మంది ఆస్ట్రేలియా ప్లేయర్లు నేరుగా భారత్ చేరుకున్నారు. ఐపీఎల్లో తమతమ ఫ్రాంచైజీల శిబిరాల్లో చేరిపోయారు. ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుత
గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ జట్టు..మాథ్యూ వేడ్ (1), శుభ్మన్ గిల్ (84), హార్దిక్ పాండ్య (31), డేవిడ్ మిల్లర్ (20), రాహుల్ తెవాటియా (14), విజయ్ శ
ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ (43) కూడా పెవిలియన్ చేరాడు. లోకీ ఫెర్గూసన్ వేసిన బంతిని పుల్ చేయడానికి పంత్ విఫలయత్నం చేశాడు. టైమింగ్ మిస్ అవడంతో లెగ్ సైడ్ గాల్లోకి లేచిన బంతిని అభినవ్ మనోహర్ చక్కగా అందుకున్నాడు