ముంబై: నో బాల్ ఇవ్వలేదని మ్యాచ్ను అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం? పిచ్ నుంచి బ్యాటర్లను వెనక్కి రావాలని పంత్ పిలవడం కరక్టేనా? ఉత్కంఠభరిత మ్యాచ్లో పంత్ వ్యవహరించిన తీరు క్రీడా స్పూర్తి�
ఐపీఎల్లో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. గెలుస్తూ, ఓడుతూ వస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. గత మ్యాచ్లో పంజాబ్ను అత్�
చివరి మ్యాచ్లో ఓటములు చవిచూసిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రెండు జట్లూ ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాయి. ఐపీఎల్ 2022లో భాగంగా జరుగుతున్న 32వ మ్యాచ్లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని బ్రబోర్న్ స్ట�
పంత్కు జరిమానా ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు జరిమానా పడింది. గురువారం లక్నోతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్రేట్కు పాల్పడినందుకు ఐపీఎల్ పాలక మండలి.. పంత్కు రూ.12 లక్షల జరిమానా విధిం
ఢిల్లీతో నువ్వానేనా అని పోరాడేందుకు లక్నో సూపర్ జెయింట్స్ రెడీ అయింది. ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచాడు. మరో ఆలోచన లేకుండా బ�
పాక్ పర్యటన ముగించుకున్న చాలా మంది ఆస్ట్రేలియా ప్లేయర్లు నేరుగా భారత్ చేరుకున్నారు. ఐపీఎల్లో తమతమ ఫ్రాంచైజీల శిబిరాల్లో చేరిపోయారు. ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుత
గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ జట్టు..మాథ్యూ వేడ్ (1), శుభ్మన్ గిల్ (84), హార్దిక్ పాండ్య (31), డేవిడ్ మిల్లర్ (20), రాహుల్ తెవాటియా (14), విజయ్ శ
ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ (43) కూడా పెవిలియన్ చేరాడు. లోకీ ఫెర్గూసన్ వేసిన బంతిని పుల్ చేయడానికి పంత్ విఫలయత్నం చేశాడు. టైమింగ్ మిస్ అవడంతో లెగ్ సైడ్ గాల్లోకి లేచిన బంతిని అభినవ్ మనోహర్ చక్కగా అందుకున్నాడు
ఐపీఎల్లో శనివారం మరో ఆసక్తికర మ్యాచ్కు వేదిక సిద్ధమైంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటన్స్, రిషభ్ పంత్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ తలపడేందుకు రెడీ అయ్యాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన �
భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ కోసం ఐపీఎల్లో వెతుకుతానని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. రోహిత్ వయసేమీ తక్కువ అవడం లేదని, కోహ్లీ కూడా అంతేనని చెప్పిన రవిశాస్త్రి.. మరో రెండు, మహా అయితే మరో మూడే�
అదరగొట్టిన అయ్యర్ భారత్ తొలి ఇన్నింగ్స్ 252 లంక తొలి ఇన్నింగ్స్ 86/6 పొట్టి ఫార్మాట్ ఫామ్ను కొనసాగిస్తూ.. శ్రేయస్ అయ్యర్ దంచికొట్టడంతో లంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా పైచేయి సాధించింది.
బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టులో తక్కువ స్కోర్లకే మయాంక్, రోహిత్, విహారి, కోహ్లీ అవుటవడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో కీపర్ పంత్ (39) భారీ షాట్లతో రెచ్చిపోవడంతో అభిమానులు సంతోషించారు. అయ
శ్రీలంక, భారత జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లలో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (33), రోహిత్ శర్మ (29) తమకు ద�
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (96) సెంచరీకి అడుగు దూరంలో అవుటయ్యాడు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడిన పంత్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ ఇన్నింగ్స్ 90వ ఓవర్ ఐదో బంతికి లక్మల్ బౌలింగ్�
మిడిలార్డర్లో గిల్, పంత్, విహారి మారుతున్న ముఖచిత్రం సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ఇండియా ముఖచిత్రం మారనుంది. దశాబ్దానికి పైగా జట్టులో కీలకమైన చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ స