ఐపీఎల్లో శనివారం మరో ఆసక్తికర మ్యాచ్కు వేదిక సిద్ధమైంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటన్స్, రిషభ్ పంత్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ తలపడేందుకు రెడీ అయ్యాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన �
భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ కోసం ఐపీఎల్లో వెతుకుతానని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. రోహిత్ వయసేమీ తక్కువ అవడం లేదని, కోహ్లీ కూడా అంతేనని చెప్పిన రవిశాస్త్రి.. మరో రెండు, మహా అయితే మరో మూడే�
అదరగొట్టిన అయ్యర్ భారత్ తొలి ఇన్నింగ్స్ 252 లంక తొలి ఇన్నింగ్స్ 86/6 పొట్టి ఫార్మాట్ ఫామ్ను కొనసాగిస్తూ.. శ్రేయస్ అయ్యర్ దంచికొట్టడంతో లంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా పైచేయి సాధించింది.
బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టులో తక్కువ స్కోర్లకే మయాంక్, రోహిత్, విహారి, కోహ్లీ అవుటవడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో కీపర్ పంత్ (39) భారీ షాట్లతో రెచ్చిపోవడంతో అభిమానులు సంతోషించారు. అయ
శ్రీలంక, భారత జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లలో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (33), రోహిత్ శర్మ (29) తమకు ద�
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (96) సెంచరీకి అడుగు దూరంలో అవుటయ్యాడు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడిన పంత్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ ఇన్నింగ్స్ 90వ ఓవర్ ఐదో బంతికి లక్మల్ బౌలింగ్�
మిడిలార్డర్లో గిల్, పంత్, విహారి మారుతున్న ముఖచిత్రం సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ఇండియా ముఖచిత్రం మారనుంది. దశాబ్దానికి పైగా జట్టులో కీలకమైన చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ స
అన్ని ఫార్మాట్లలో టీమిండియా సారధిగా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. జట్టులోని ముగ్గురు సభ్యుల గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఈ ముగ్గుర్నీ లీడర్లుగానే చూస్తున్నట్లు రోహిత్ చెప్పాడు. వాళ్లే కేఎల్ రాహ�
ఇటీవల జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో అత్యంత ఎక్కువ ధర పలికిన ఆటగాడు ఇషాన్ కిషన్. ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్ కోసం దాదాపు ఐపీఎల్ జట్లన్నీ పోటీ పడ్డాయి. అయితే అతను మాత్రం టీమిండియాలో తన స్థానం కోసం ఇంకా పోరాడుతూన
సుదీర్ఘ కాలంగా బయోబబుల్లో కొనసాగుతున్న విరాట్ కోహ్లీతో పాటు రిషబ్ పంత్కు రెస్ట్ ఇవ్వాలని సీనియర్ సెలెక్షన్ కమిటీ నిర్ణయించింది. వెస్టిండీస్తో ఆదివారం జరుగనున్న మూడో టీ20తో పాటు.. శ్రీలంకతో ఈ నెల
కోల్కతా: వికెట్ కీపర్ రిషబ్ పంత్కు కూడా బ్రేక్ ఇచ్చారు. వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో ఇప్పటికే ఇండియా 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే బయోబబుల్లో ఉన్న రిష�
మూడో వన్డేలోనూ భారత్ జయభేరి 96 పరుగుల తేడాతో విండీస్ చిత్తు.. అహ్మదాబాద్: టీమ్ఇండియా విజయం పరిపూర్ణమైంది. పోరాటమే మరిచిపోయినట్లు వరుసగా మూడో మ్యాచ్లోనూ వెస్టిండీస్ చేతులెత్తేయడంతో భారత్ 3-0తో సిరీస
న్యూఢిల్లీ: భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్.. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ‘టెస్టు బ్యాటింగ్’ అవార్డును పొందాడు. గతేడాది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన గబ్బా టెస్టులో పంత్ 89 పరుగులు చేసి భారత
IND vs WI | వెస్టిండీస్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు చెమటోడుస్తున్నారు. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్పై కెప్టెన్ రోహిత్ శర్మ (5), ఓపెనర్ అవతారమెత్తిన రిషభ్ పంత్ (18), కోహ్లీ (18) పరుగులకే పెవిలియన్ చేరా
Rishabh Pant | సఫారీలతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో భారత జట్టు వైట్ వాష్ ఎదుర్కొంది. మూడో వన్డేలో కొంత పోరాడినప్పటికీ ఓటమి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది. ఈ మ్యాచ్లో భారత