టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కెఎల్ రాహుల్ ల గైర్హాజరీలో భారత జట్టు పగ్గాలు చేపట్టిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ బ్యాటింగ్ లో వరుసగా విఫలమవుతూ విమర్శలకు గురౌతున్నాడు. అయితే అతడు ఇలాగే ఆడిత
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్కు టాస్ ఏమాత్రం కలిసి రావడం లేదు. సౌతాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల్లో టాస్ ఓడిన పంత్.. రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న నాలుగో మ్యాచ్లో కూడా టాస్ ఓడిపోయాడు. ఈ క్రమంలోనే మ
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో భారత జట్టు కెప్టెన్గా ఉన్న రిషభ్ పంత్.. బ్యాటుతో రాణించడం లేదు. ఈ విషయంపై పలువురు దిగ్గజాలు ప్రశ్నలు లేవనెత్తారు. మరింత కాలం పంత్ రాణించకపోతే.. జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉంద
నేడు భారత్, దక్షిణాఫ్రికా నాలుగో టీ20 రాత్రి 7.00 నుంచి స్టార్ స్పోర్ట్స్లో తొలి రెండు మ్యాచ్ల్లో పరాజయాలు ఎదురైనా.. విశాఖ తీరంలో చక్కటి విజయాన్నందుకున్న టీమ్ఇండియా.. అదే జోరు కొనసాగిస్తూ సిరీస్ సమం చే�
ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టుకు సారధ్యం వహిస్తున్న రిషభ్ పంత్.. తన బ్యాటుతో రాణించడం లేదు. మూడు టీ20ల్లో కలిపి కేవలం 40 పరుగులు మాత్రమే చేసిన అతను.. అనవసర షాట్లకు పోయి అవుటవడం అలవ�
మూడో టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు తడబడుతోంది. రుతురాజ్, ఇషాన్ అద్భుతమైన ఆరంభం అందించినప్పటికీ మిడిలార్డర్ విఫలమైంది. శ్రేయాస్ అయ్యర్ (14) నిరాశ పరిచాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాండ్యా, పం
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత కెప్టెన్ రిషభ్ పంత్ను దురదృష్టం వెన్నాడుతోంది. తొలి రెండు మ్యాచుల్లో టాస్ ఓడిన అతను మూడో టీ20లో కూడా టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిచిన సౌతాఫ్రికా సారధి టెంబా బవుమా మ�
రాత్రి 7గంటలకు స్టార్ స్పోర్ట్స్లో విశాఖపట్నం: సొంతగడ్డపై భారత్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. వరుసగా 12 విజయాలతో తమకు ఎదురే లేదన్నట్లుగా దూసుకెళ్లిన టీమ్ఇండియా జైత్రయాత్రకు దక్షిణాఫ్రికా బ
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టు వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయింది. తొలి మ్యాచ్లో బౌలర్లు పూర్తిగా విఫలమవగా.. రెండో మ్యాచ్లో కొంత పోరాడినా ఫలితం మారలేదు. ఈ క్రమంలో మాజీలు చాలామంది రిషభ్ �
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ మొదలవడానికి ముందు.. భారతే ఫేవరెట్. టీ20 స్పెషలిస్టులకు కొదవలేని టీమిండియా ఓడిపోతుందనే ఆలోచన కూడా ఎవరికీ రాలేదు. అలాంటిది మొదటి రెండు మ్యాచుల్లో ఓటమి చవి చూసిన భారత్.. సిరీస్ ఓటమికి �
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు తడబడుతోంది. తొలి మ్యాచ్లో అదరగొట్టిన బ్యాటర్లు ఈ మ్యాచ్లో సత్తాచాటలేకపోతున్నారు. ఇషాన్ కిషన్ (34), శ్రేయాస్ అయ్యర్ (40) మినహా మిగతా ఎవరూ రాణించలేదు. రుతురాజ�
సీనియర్ల గైర్హాజరీలో భారత జట్టుకు సారధ్యం వహిస్తున్న రిషభ్ పంత్.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో ఓటమి చవిచూశాడు. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో సౌతాఫ్రికాతో రెండో మ్యాచ్కు సిద్ధమయ్యాడు. కటక్లో�
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దూరమయ్యారు. ఎడమ వైపు గ్రోయిన్ (గజ్జలు) గాయం కారణంగా కేఎల్ రాహుల్.. ఈ సిరీస్కు దూరమయ్యాడు. ఈ టీ20 సిరీస్లో విరాట్ కోహ్ల�
ప్రపంచ క్రికెట్లో డ్యాషింగ్ ఓపెనర్ అనే పేరుకు పూర్తి న్యాయం చేసిన వారిలో భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒకడు. తన ధనాధన్ బ్యాటింగ్తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సెహ్వాగ్.. రిటైర్ అ�
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఇటీవల ఓ చెక్బౌన్స్ కేసును నమోదు చేశారు. అయితే ఆ కేసులో ఢిల్లీ హైకోర్టు .. ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది. జైలు శిక్ష అనుభవి�