టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ తో ఆదివారం ముగిసిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సెంచరీ చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచులో పంత్ సెంచరీ చేయడం ద్వారా ఇంగ్లండ్ లో ట
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా రీషెడ్యూల్డ్ టెస్టులో ఓడి సిరీస్ ను 2-2 తో కోల్పోయినా పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మాత్రం టీ20లతో పాటు వన్డే సిరీస్ ను కూడా గెలుచుకుంది టీమిండియా. దీంతో భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్
మూడో వన్డేలో భారత్ జయభేరి 2-1తో సిరీస్ కైవసం శతక్కొట్టిన రిషబ్ హార్దిక్ ఆల్రౌండ్ మెరుపులు ఆహా.. ఇది కదా ఆటంటే! ఇది కదా పోరాటం అంటే!! ప్రధాన పేసర్ అందుబాటులో లేకున్నా.. ప్రత్యర్థిని ఓ మోస్తరు స్కోరుకే ప�
ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు ఘనవిజయం సాధించింది. అంతకుముందు హార్దిక్ పాండ్యా, సిరాజ్ బంతితో చెలరేగడంతో ఇంగ్లండ్ను 259 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్కు లక్ష్యఛేదనలో ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలి
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్ నుంచి ఓపెనర్గా వస్తున్న రిషభ్ పంత్ (1) ఈ మ్యాచ్లో నిరాశ పరిచాడు. ఐదు బంతులు ఎదుర్కొన్న అతను.. రెండో ఓవర్ తొలి బంతికే పెవిలియన్
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. భారీ అంచనాలతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (1) తాను ఎదుర్కొన్న మూడో బంతికే పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ అరంగేట్ర ఆటగాడు గ్లీసన్ వేసిన ఏ
కోహ్లీ, పంత్, బుమ్రా రాక నేడు భారత్, ఇంగ్లండ్ రెండో టీ20 అనుభవం లేని ఆటగాళ్లతో బరిలోకి దిగి తొలి టీ20లో ఇంగ్లండ్కు షాక్ ఇచ్చిన టీమ్ఇండియా.. అదే జోరుతో సిరీస్ పట్టేయాలని చూస్తున్నది. మొదటి పోరుకు అందుబా
తాజాగా ముగిసిన ఇంగ్లండ్-భారత్ టెస్టు మ్యాచ్ తర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో మార్పులు చోటు చేసుకున్నాయి. భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రిషభ్ పంత్ టాప్ టెన్ బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించ�
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టులో భారత కీపర్ రిషభ్ పంతో మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులతో ఆకట్టుకున్న అతను.. రెండో ఇన్నింగ్స్లో 57 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే మర
ఎడ్జ్బాస్టన్ టెస్టులో టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. మొదటి ఇన్నింగ్స్లో సెంచరీ హీరో రిషభ్ పంత్ (57) రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్లో లీచ్ బౌలింగ్లో ధ
ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత జట్టును పటిష్ట స్థితిలో నిలపడంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, అభిమానులంతా ‘మిస్టర్ 360’ అన�
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి అందరి మన్ననలు పొందిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్. కేవలం 111 బంతుల్లోనే 146 పరుగులు చేసి వన్డే, టీ20 తరహా ఆటతీరుతో అందరినీ అలరించాడీ ఎడం చేత�
ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో భారత జట్టు మంచి స్కోరు చేసింది. ఆరంభంలో 93 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆ జట్టును రిషభ్ పంత్ (146), రవీంద్ర జడేజా (104) ఆదుకున్నారు. తొలి రోజులోనే పంత�
టాపార్డర్ విఫలమైనా.. మిడిలార్డర్ సత్తాచాటడంతో ఇంగ్లండ్తో జరుగుతున్న ఆఖరి (రీ షెడ్యూల్) టెస్టులో టీమ్ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్.. శుక్రవారం ఆట ముగి�