ఆసియా కప్ నుంచి పూర్తిగా తప్పుకున్న భారత జట్టు నామమాత్రపు మ్యాచ్లో అఫ్ఘానిస్తాన్తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్లో యువ బ్యాటర్ రిషభ్ పంత్ను పక్కనపెట్టే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయని మాజీ స్టార
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. యువ బ్యాటర్ దీపక్ హుడా (3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మధుశంక వేసిన 19వ ఓవర్ తొలి బంతిని లెగ్సైడ్ భారీ షాట్ ఆడేందుకు హు�
పాక్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడిన పంత్.. 14వ ఓవర్లో పెవిలియన్ చేరాడు. షాదాబ్ ఖాన్ వేసిన ఆ ఓవర్ ఐదో బంతికి రివర్స్
పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో టీమిండియా యువ ప్లేయర్ రిషభ్ పంత్ ఆడతాడని తాను అనుకోవడం లేదని మాజీ దిగ్గజం వసీం జాఫర్ అన్నాడు. గాయంతో జడేజా జట్టుకు దూరమవడంతో అతని స్థానంలో అక్షర్ కన్నా దీపక్ హుడాను ఆడిస్తే
టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ను చూస్తుంటే ఏం చెయ్యలేడనిపిస్తోందని, అతన్ని పక్కనపెట్టి రిషభ్ పంత్ను జట్టులోకి తీసుకోవాలని మాజీ పేసర్ ఆర్పీ సింగ్ అంటున్నాడు. ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్తో జ
రిషభ్ పంత్.. టీమిండియా యువ సంచలనం. జట్టులో రెగ్యులర్గా అతని స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదని అంతా అనుకున్నారు. కానీ ఆసియా కప్లో భారత్ ఆడిన తొలి మ్యాచ్లో.. అది దాయాదుల పోరులో పంత్ను పక్కన పెట్టింది టీమ్ మేన
టీమిండియా త్వరలో యూఏఈ వేదికగా జరుగబోతున్న ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టులో రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్తో పాటు ఫినిషర్ దినేశ్ కార్తీక్కూ చోటు దక్కింది. ఈ ఇద్దరిలో ఎవర్ని ఆడిస్తారు..? అనే విషయంపై స
దుబాయ్: భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తాజా టి20 ర్యాంకింగ్స్లో రెండో ర్యాంక్కు చేరుకున్నాడు. వెస్టిండీస్తో జరిగిన మూడో టి20లో అర్ధసెంచరీతో రాణించి భారత విజయంలో ముఖ్యపాత్ర వహించిన సూర్యకుమార్ 816 �
నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20 రాత్రి 8 నుంచి డీడీ స్పోర్ట్స్లో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న టీమ్ఇండియా.. విండీస్తో మరోపోరుకు సిద్ధమైంది. ఇప్పటికే వన్డే సిరీ�
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ (24), శ్రేయాస్ అయ్యర్ (0) ఇద్దరూ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (14) ఆకట్టుకోలేకపోయాడు. ఆరంభంలో నిద�
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో అతని బ్యాటింగ్కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర�
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్పై పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయభ్ అక్తర్ ప్రశంసలు కురిపించాడు. పంత్ చూడటానికి బాగున్నాడని.. కానీ కాస్త బరువు తగ్గితే భారత్లో అతడు భారీగా ఆర్జి�
ఇంగ్లండ్-ఇండియా మధ్య ముగిసిన మూడో వన్డే తర్వాత భారత ఆటగాళ్లు ర్యాంకింగ్స్ లో మెరుగుపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకులలో రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా తమ ర్య