Rishabh Pant | ఢిల్లీ క్యాపిటల్స్ సారధి, టీమిండియా యువకెరటం రిషభ్ పంత్ పుట్టిన రోజు సందర్భంగా నెట్టింట్లో అతనిపై శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. సోమవారం నాడు రిషభ్ పంత్ 24వ ఏట అడుగుపెడుతున్నాడు. 2017లో అంతర్జాతీయ క్�
శార్దూల్, పంత్ హాఫ్ సెంచరీ | భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో భాగంగా నాలుగో రోజు ఆటలో.. భారత ఆటగాళ్లు శార్దూల్, పంత్ దూసుకుపోతున్నారు
లండన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ తర్వాత ఇండియన్ ప్లేయర్స్ మూడు వారాల హాలిడేను ఎంజాయ్ చేయబోతున్నట్లు వార్తలు రాగానే చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. ప్లేయర్స్ ఎక్క�
వైరస్ బారిన రిషబ్ పంత్.. త్రోడౌన్ స్పెషలిస్ట్ దయానంద్కూ పాజిటివ్ న్యూఢిల్లీ/లండన్: సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లండ్ వెళ్లిన భారత జట్టులో కరోనా కలకలం రేగింది. వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత
World Test Championship (WTC): న్యూజిలాండ్తో ప్రతిష్టాత్మక టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు సన్నద్ధమవుతోంది. ఈ నెల 18 నుంచి సౌతాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య త�
భారత్లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా బాధితులకు కొన్నిచోట్ల అత్యవసర చికిత్స కూడా అందట్లేదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో జనం ఊపిరి ఆడక చనిపోతున్నారు. కరోనా బాధ�
అంతర్జాతీయ క్రికెట్లో గత కొద్దిరోజులుగా అన్ని ఫార్మాట్లలో పరుగుల వరదపారిస్తున్న టీమ్ఇండియా యువ వికెట్ కీపర్-బ్యాట్స్మన్ రిషబ్ పంత్( Rishabh Pant ) చరిత్ర సృష్టించాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు బ్�
ముంబై: ఐపీఎల్ 2021లో భాగంగా ఆదివారం వాంఖడే మైదానంలో మరికాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఇరుజట్లు ఇప్పటి వరకు సీజన్లో ఆడిన తమ మొదటి రెండు మ్యాచ్ల్లో ఒకటి గెలవగా, �
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లోమొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్(51: 32 బంతుల్లో 9ఫోర్లు) అర్ధశతకంతో రాణించడంతో 20
ముంబై: రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలోనే తడబడింది. 37/4తో కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్ రిషబ్ పంత్ ఆదుకున్నాడు. క్రీజులో కుదురుకున్న తర్వాత దూక�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా గురువారం వాంఖడే మైదానంలో మరికాసేపట్లో రసవత్తర పోరు జరగనుంది. యంగ్ కెప్టెన్లు సంజూ శాంసన్, రిషబ్ పంత్ల నాయకత్వంలోని జట్ల మధ్య పోరు ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎ
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో మరో ఆసక్తికర పోరు మరికాసేపట్లో ఆరంభంకానుంది. సీజన్ రెండో మ్యాచ్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు వాంఖడే వేదికగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కె
వాంఖడే: ఐపీఎల్ 2021 సీజన్లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమైంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే), యువ ఆటగాడు రిషబ్ పంత్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) వాంఖడే వేద