ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాల్లో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు, జీవో 58,59,76పై త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లో
కేపీహెచ్బీ కాలనీలోని హౌసింగ్బోర్డు స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. రెండు జిల్లాల సరిహద్దులో.. వేర్వేరు గ్రామాలకు చెందిన భూమిపై కన్నేసి.. ఓ గ్రామంలోని సర్వే నంబర్తో మర�
పౌరసరఫరాల సంస్థ ఆదాయం పెంచుకొనే మార్గాలను అన్వేషించాలని సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో 32 పెట్రోల్ బంకుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచిం�
మండలంలోని తీగుల్నర్సాపూర్ ప్రసిద్ధ కొండపోచమ్మ దేవాలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. గురువారం ఆలయం వద్ద వేలం పాటు నిర్వహించగా, రూ.54.55లక్షల ఆదాయం సమకూరింది. సర్పంచ్ రజిరమేశ్, కొండపోచమ్మ దేవాలయ
యూ ట్యూబ్ క్రియేటర్లు భారత్ ఆర్థికాభివృద్ధికి భారీగా ఆదాయాన్ని సమకూరుస్తున్నారని, యూట్యూబ్ క్రియేటివ్ వ్యవస్థ పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నదని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ నిర్వహించిన ఒక అధ్యయనం�
బీజేపీ పాలిత రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నది. ఆర్బీఐ నివేదిక ప్రకారం.. 2020-2022 మధ్య మూడేండ్లలో తెలంగాణ సుమారు రూ.86,773 కోట్ల రుణాలు సేకరించింది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది చాలా తక
ఆధార్ నమోదు కేంద్రాల్లో అక్రమ వసూళ్లు, నకిలీ ఆధార్ కార్డుల తయారీ జోరుగా సాగుతున్నాయి. నిరక్షరాస్యులే లక్ష్యంగా చేసుకుని ఇష్టానుసారంగా డబ్బులు దండుకుంటున్న వారు కొందరైతే ..ఇంకొందరు కాసులకు కక్కుర్తి �
: ప్రజావాణి సమస్యలను త్వరగా పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుం�
అటవీ భూములకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల అధికారులతో బుధవారం సాయంత్రం సెల్ క
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఖజానాకు కార్తిక మాసంలో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. యాదగిరీశుడి సన్నిధిలో 23 రోజులపాటు జరిగిన కార్తిక మాస ఉత్సవాల్లో
స్వరాష్ట్రంగా ఆవిర్భవించాక తెలంగాణ ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. ఆర్థికాభివృద్ధిలో గత ఎనిమిదేండ్ల నుంచి అనేక పెద్ద రాష్ర్టాలతో పోటీ పడుతూ తెలంగాణకు తిరుగులేదని చాటిచెప్తున్నది. ప్రత్యేకించి స్ట
వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్ల జోరు కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ స్థూల ప్రత్యక్ష పన్నులు రూ.10.54 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 వరకూ నిరుడు ఇదేకాలంతో పోలిస్తే ఈ వసూ�
PayU | డచ్ టెక్నాలజీ సంస్థ పేయూ పేమెంట్స్ కన్సాలిడేటెడ్ రెవెన్యూ 50 శాతం పెరిగింది. గతేడాదితో పోలిస్తే రూ.1,415.67 నుంచి రూ.2,130.2 కోట్లకు పెరిగింది.
ఖాళీ స్థలాలను రెవెన్యూ మార్గాలుగా మలుచుకోవడంపై ఎల్ అండ్ మెట్రో దృష్టి సారించింది. ఈ మేరకు రాయదుర్గం ఐకియా జంక్షన్లో ఉన్న 15 ఎకరాల స్థలాన్ని భారీ మొత్తానికి లీజుకి ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నది. అంతర�
యాప్ స్టోర్స్ నుంచి తొలగించే దిశగా అడుగులు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: దేశంలో అక్రమ డిజిటల్ లెండింగ్ యాప్స్ అకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసే దిశగా అడుగులు పడుతున్నా�