ఆధార్ నమోదు కేంద్రాల్లో అక్రమ వసూళ్లు, నకిలీ ఆధార్ కార్డుల తయారీ జోరుగా సాగుతున్నాయి. నిరక్షరాస్యులే లక్ష్యంగా చేసుకుని ఇష్టానుసారంగా డబ్బులు దండుకుంటున్న వారు కొందరైతే ..ఇంకొందరు కాసులకు కక్కుర్తి �
: ప్రజావాణి సమస్యలను త్వరగా పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుం�
అటవీ భూములకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల అధికారులతో బుధవారం సాయంత్రం సెల్ క
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఖజానాకు కార్తిక మాసంలో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. యాదగిరీశుడి సన్నిధిలో 23 రోజులపాటు జరిగిన కార్తిక మాస ఉత్సవాల్లో
స్వరాష్ట్రంగా ఆవిర్భవించాక తెలంగాణ ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. ఆర్థికాభివృద్ధిలో గత ఎనిమిదేండ్ల నుంచి అనేక పెద్ద రాష్ర్టాలతో పోటీ పడుతూ తెలంగాణకు తిరుగులేదని చాటిచెప్తున్నది. ప్రత్యేకించి స్ట
వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్ల జోరు కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ స్థూల ప్రత్యక్ష పన్నులు రూ.10.54 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 వరకూ నిరుడు ఇదేకాలంతో పోలిస్తే ఈ వసూ�
PayU | డచ్ టెక్నాలజీ సంస్థ పేయూ పేమెంట్స్ కన్సాలిడేటెడ్ రెవెన్యూ 50 శాతం పెరిగింది. గతేడాదితో పోలిస్తే రూ.1,415.67 నుంచి రూ.2,130.2 కోట్లకు పెరిగింది.
ఖాళీ స్థలాలను రెవెన్యూ మార్గాలుగా మలుచుకోవడంపై ఎల్ అండ్ మెట్రో దృష్టి సారించింది. ఈ మేరకు రాయదుర్గం ఐకియా జంక్షన్లో ఉన్న 15 ఎకరాల స్థలాన్ని భారీ మొత్తానికి లీజుకి ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నది. అంతర�
యాప్ స్టోర్స్ నుంచి తొలగించే దిశగా అడుగులు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: దేశంలో అక్రమ డిజిటల్ లెండింగ్ యాప్స్ అకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసే దిశగా అడుగులు పడుతున్నా�
లక్ష్మీనారసింహుడి స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్యోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 3.30గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం స్వామివారికి తిరువారాధనలు �
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో 15 రకాల దుకాణాల నిర్వహణకు ఆలయ పాలకమండలి చైర్మన్ తిరుక్కోవెళూర్ మారుతీస్వామి, ఈవో టంకశాల వెంకటేశ్ నేతృత్వంలో స్వల్పకాలిక(8 నెలలకు) టెండర్లను నిర్వహించారు. 4 దుకా�
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 103 రోజుల్లోనే తుక్కు ద్వారా రూ.100 కోట్ల ఆదాయం సమకూరినట్లు రైల్వే జోన్ అధికారులు బుధవారం వెల్లడించారు
దశాబ్దాలుగా రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ను తెచ్చారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ పోర్టల్ ద్
దేశీయంగా ఉత్పత్తయ్యే చమురు, పెట్రో ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం విధించిన విండ్ఫాల్ ట్యాక్స్లతో ఖజానాకు రూ.1.30 లక్షల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని వివిధ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేశాయి. అలాగే ఈ పన్నులతో
టీఎస్ ఆర్టీసీ కార్గో పార్సిల్ సేవల ద్వారా రెండేండ్లలో ఆర్టీసీకి రూ.120.52 కోట్ల ఆదాయం వచ్చిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. కార్గో పార్సిల్ సేవలు అద్భుతంగా కొనసాగుతున్నాయని తెలిపారు.