యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో బుధవారం స్వామి, అమ్మవార్లకు శాస్ర్తోక్తంగా నిత్యారాధనలు నిర్వహించారు. స్వయంభూ ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణం జరిపించా
కేంద్ర ప్రభుత్వంలోని పాలకులు, బీజేపీ నేతలు పదే పదే చెప్తున్న ‘డబుల్ ఇంజిన్' ఢమాల్ మని కుదేలై చతికిలబడింది. దేశంలోని 27 రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం (యూటీ)లో రియల్ ఎస్టేట్ రంగం నుంచి స్టాంప్ డ్యూ
మ్మడి కరీంనగర్ జిల్లాలో దళారుల నయా దందాలు వెలుగు చూస్తున్నాయి. అడ్డదారుల్లో సంపాదించుకోవాలనుకునే వారి ఆశలను సొమ్ము చేసుకుంటున్న వారు కొందరైతే.. పేద, మధ్య తరగతి వ్యక్తుల మధ్య తలెత్తే భూ తగాదాలు, ఇండ్ల ని�
స్టాం పులు రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక సంవత్సరంలో కొత్త రికార్డు సాధించింది. కరోనా సెకండ్ వేవ్, థర్డ్వేవ్ ఇబ్బంది పెట్టినా 2021-22లో భూ లావాదేవీల జోరు తగ్గలేదు
ఆదాయవనరులు పెరగడంతో భూములు, ఇండ్లు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సందడి కనిపిస్తున్నది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం
కరోనా విపత్కర పరిస్థితి నుంచి బయటపడి సాధారణ జనజీవనం నెలకొనడంతో నగరంలో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో హైదరాబాద్ గ్రేటర్ జోన్ పరిధిలో సిటీ బస్సుల ఆదాయం అనూహ్యంగా పుంజుకుంది. క
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో గత వారం ముగిశాయి. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో నిఫ్టీ 18.93 శాతం రాబడిని ఇచ్చింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గతంలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు జరిపినప్పటికీ.. రిటైల్ ఇన్వెస�
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ఏడాది రూ.12,364 కోట్ల ఆదాయం సంపాదించి సరికొత్త రికార్డు సృష్టించింది. కరోనా ఇబ్బంది పెట్టినా రిజిస్ట్రేషన్ల జోరు తగ్గకపోవడం తెలంగాణ ఆర్థిక పటిష్ఠతకు నిదర్శనంగా నిలుస్తున్నద
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మూడు జిల్లాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.6,655.28 కోట్లు ఆదాయం వచ్చినట్లు రిజిస్ట్రేషన్ల శాఖాధికారులు వెల్లడించారు. 2021 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేలానికి పెట్టిన ప్రభుత్వ భూములు హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ నెల 14న ప్రారంభమైన ఈ-వేలం పాటకు అనూహ్య స్పందన లభించింది. భూముల అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి
రాష్ట్ర రెవెన్యూశాఖలో క్షేత్రస్థాయి సిబ్బందిని పెంచాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రభుత్వాన్ని కోరింది. హైదరాబాద్లోని రెవెన్యూ భవన్లో మంగళవారం ట్రెసా రాష్ట్ర కా