భూముల ధరలను ఆకాశం ఆకర్షిస్తున్నది. ఒకనాటి నెర్రెలువారిన భూమి ఇవాళ పచ్చని మాగాణమై బంగారంగా మారిపోయింది. తెలంగాణ వచ్చిన తొలి ఏడాదిలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.2700 కోట్లు ఉంటే.. ఒక్క ఏడాదిలో పదివేల కోట్లకు పైగా
పొద్దుతిరుగుడుతో భారీ లాభాలు ఆసక్తి చూపుతున్న రైతులు పొద్దుతిరుగుడు పువ్వుతోపాటే రైతన్న దశ కూడా తిరుగుతున్నది. నూనె గింజల్లో ముఖ్యమైన ఈ పంట.. కర్షకుల ఇంట కాసులు కురిపిస్తున్నది. ప్రస్తుతకాలంలో ఈ నూనె వి
Hyderabad infra | గ్రేటర్లో నిర్మాణ రంగం జోరుమీదుంది. ఇందుకు నిదర్శనం జీహెచ్ఎంసీ పరిధిలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 11,538 భవన నిర్మాణాలకు అనుమతులు
దేశాన్ని సాకుతున్న పెద్ద రాష్ర్టాల్లో ఒకటి ఆర్థిక శక్తులుగా మధ్య, దక్షిణ భారత రీజియన్లు జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో అనేక రాష్ర్టాల కన్నా మిన్న జాతీయ పత్రిక విశ్లేషణలో ఆసక్తికర విషయాలు వెల్లడి హైదరాబాద్, అ
గతేడాది కంటే 40% అధిక ఆదాయం సెప్టెంబర్లో రాష్ర్టానికి రూ.9,245 కోట్ల రెవెన్యూ ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా సెకండ్ వేవ్, లాక్డౌన్ వల్ల ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఆదాయం తగ్గింది. రాష్ట్ర ఖజానాకు మే నెలలో భారీగ�
న్యూఢిల్లీ : ఐఫోన్ సేల్స్ ఊపందుకోవడంతో భారత్లో గత ఆర్ధిక సంవత్సరంలో యాపిల్ తన వ్యాపారాన్ని రెట్టింపు చేసుకుంది. యాపిల్ గ్లోబల్ ఆపరేషన్స్లో భారత్ కీలక మార్కెట్గా ఎదుగుతోందని ఇది సంకేతాల�
న్యూఢిల్లీ : కరోనాతో కుదేలైన ఆర్ధిక వ్యవస్ధకు మద్యంతో ఊపునిచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. నూతన ఎక్సైజ్ విధానంతో రాష్ట్ర ప్రభుత్వం రానున్న 12 నెలల్లో రూ 3000 కోట్ల అదనపు ఆదాయం ఆర్జిస్�
నేటి నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం రాష్ట్రవ్యాప్తంగా 25.59 లక్షల ప్లాట్లకు అప్లికేషన్లు హెచ్ఎండీఏ పరిధిలో నాలుగున్నర లక్షలకు పైగా 2015 నాటి పెండింగ్ దరఖాస్తులకూ మోక్షం హైదరాబాద్ సిటీబ్యూరో ప్ర
తబలీసి, జూన్ 21: 1500 రూపాయల పెట్టుబడితో జార్జియాకు చెందిన క్రిస్ విలియమ్స్ అనే యువకుడు కోటీశ్వరుడయ్యాడు. కోటీశ్వరుడు అంటే మామూలు కోటీశ్వరుడు కాదు.. వారం రోజుల్లోనే కోటి కోట్ల రూపాయలు సంపాదించాడు. మాంచెస్�
అంచనా కంటే 30 శాతం తగ్గిన ఆదాయం ప్రత్యేక ప్రతినిధి, జూన్15 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ రాష్ట్ర ఖజానాపై ప్రతికూల ప్రభావం చూపింది. వరుస లాక్డౌన్ల వల్ల రాబడికి గండి పడింది. బడ్జెట్ అంచనా కంటే ఆదాయం ద�
హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పులపై అభ్యంతరాలు ఉంటే స్వీకరించేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ నెల 15, 16 తేదీల్లో వారి వి�
పన్ను ఆదా చేయడం కోసం చివరి రోజులు ఇవే. ఇప్పటికే ఏటా చేస్తున్న ఇన్సూరెన్స్ ప్రీమియం లాంటివి కాకుండా ఇంకా చేయాల్సివస్తే ఎలాంటి సాధనాల్లో చేయాలనే సందిగ్ధత అందిరిలోనూ ఉంటుంది. దానికి తోడు ఎంత పన్ను చెల్లిం
పీఆర్సీపై ఆర్థిక శాఖ అంచనా భారీగా పెరుగనున్న వ్యయం ఆదాయ, వ్యయాల సమతుల్యతకు భారీ కసరత్తు ప్రత్యేక ప్రతినిధి, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ అనంతరం ఏడాదికి అదనంగా కనీసం ర