దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో గత వారం ముగిశాయి. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో నిఫ్టీ 18.93 శాతం రాబడిని ఇచ్చింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గతంలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు జరిపినప్పటికీ.. రిటైల్ ఇన్వెస�
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ఏడాది రూ.12,364 కోట్ల ఆదాయం సంపాదించి సరికొత్త రికార్డు సృష్టించింది. కరోనా ఇబ్బంది పెట్టినా రిజిస్ట్రేషన్ల జోరు తగ్గకపోవడం తెలంగాణ ఆర్థిక పటిష్ఠతకు నిదర్శనంగా నిలుస్తున్నద
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మూడు జిల్లాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.6,655.28 కోట్లు ఆదాయం వచ్చినట్లు రిజిస్ట్రేషన్ల శాఖాధికారులు వెల్లడించారు. 2021 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేలానికి పెట్టిన ప్రభుత్వ భూములు హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ నెల 14న ప్రారంభమైన ఈ-వేలం పాటకు అనూహ్య స్పందన లభించింది. భూముల అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి
రాష్ట్ర రెవెన్యూశాఖలో క్షేత్రస్థాయి సిబ్బందిని పెంచాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రభుత్వాన్ని కోరింది. హైదరాబాద్లోని రెవెన్యూ భవన్లో మంగళవారం ట్రెసా రాష్ట్ర కా
భూముల ధరలను ఆకాశం ఆకర్షిస్తున్నది. ఒకనాటి నెర్రెలువారిన భూమి ఇవాళ పచ్చని మాగాణమై బంగారంగా మారిపోయింది. తెలంగాణ వచ్చిన తొలి ఏడాదిలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.2700 కోట్లు ఉంటే.. ఒక్క ఏడాదిలో పదివేల కోట్లకు పైగా
పొద్దుతిరుగుడుతో భారీ లాభాలు ఆసక్తి చూపుతున్న రైతులు పొద్దుతిరుగుడు పువ్వుతోపాటే రైతన్న దశ కూడా తిరుగుతున్నది. నూనె గింజల్లో ముఖ్యమైన ఈ పంట.. కర్షకుల ఇంట కాసులు కురిపిస్తున్నది. ప్రస్తుతకాలంలో ఈ నూనె వి
Hyderabad infra | గ్రేటర్లో నిర్మాణ రంగం జోరుమీదుంది. ఇందుకు నిదర్శనం జీహెచ్ఎంసీ పరిధిలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 11,538 భవన నిర్మాణాలకు అనుమతులు
దేశాన్ని సాకుతున్న పెద్ద రాష్ర్టాల్లో ఒకటి ఆర్థిక శక్తులుగా మధ్య, దక్షిణ భారత రీజియన్లు జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో అనేక రాష్ర్టాల కన్నా మిన్న జాతీయ పత్రిక విశ్లేషణలో ఆసక్తికర విషయాలు వెల్లడి హైదరాబాద్, అ
గతేడాది కంటే 40% అధిక ఆదాయం సెప్టెంబర్లో రాష్ర్టానికి రూ.9,245 కోట్ల రెవెన్యూ ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా సెకండ్ వేవ్, లాక్డౌన్ వల్ల ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఆదాయం తగ్గింది. రాష్ట్ర ఖజానాకు మే నెలలో భారీగ�
న్యూఢిల్లీ : ఐఫోన్ సేల్స్ ఊపందుకోవడంతో భారత్లో గత ఆర్ధిక సంవత్సరంలో యాపిల్ తన వ్యాపారాన్ని రెట్టింపు చేసుకుంది. యాపిల్ గ్లోబల్ ఆపరేషన్స్లో భారత్ కీలక మార్కెట్గా ఎదుగుతోందని ఇది సంకేతాల�
న్యూఢిల్లీ : కరోనాతో కుదేలైన ఆర్ధిక వ్యవస్ధకు మద్యంతో ఊపునిచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. నూతన ఎక్సైజ్ విధానంతో రాష్ట్ర ప్రభుత్వం రానున్న 12 నెలల్లో రూ 3000 కోట్ల అదనపు ఆదాయం ఆర్జిస్�
నేటి నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం రాష్ట్రవ్యాప్తంగా 25.59 లక్షల ప్లాట్లకు అప్లికేషన్లు హెచ్ఎండీఏ పరిధిలో నాలుగున్నర లక్షలకు పైగా 2015 నాటి పెండింగ్ దరఖాస్తులకూ మోక్షం హైదరాబాద్ సిటీబ్యూరో ప్ర