అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వారం రోజులుగా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. గురువారం జిల్లాలో 93.4 మి.మీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హుస్నాబాద్ మండలంలో 186.2 మి.మీటర్లు, అత్యల్పంగా మద్దూర్లో 43.2 మి.మ
హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టి నియమితులయ్యారు. 2018 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఈయన.. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అడిషనల్ కలెక్టర్గా పని చేస్తున్నారు.
Tirumala | తిరుమల (Tirumala)లో భక్తుల(Devotees) రద్దీ పెరిగింది . కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో 20 కంపార్ట్మెంట్లు (Compartments) నిండిపోయాయి.
ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన 41 దరఖాస్�
దేశంలో అతిపెద్ద స్టీల్ ఉత్పత్తి సంస్థ సెయిల్ లాభాలకు ఆదాయం గండికొట్టింది. గడిచిన త్రైమాసికంలో సంస్థ రూ.1,159.21 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
వర్షాకాలంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టడం కష్టతరమవుతుందని, ప్రజలకు కొత్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. వర్షాకాలం పూర్తయిన తర్వాత అండర్ బ్రిడ్జి నిర
రెవెన్యూ సంబంధిత సమస్యలను నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెవెన్యూ శాఖలో రిజిస్టర్ సేల్డీడ్, సర్టిఫైడ్ కాపీలు ఇవ్వడం లేదంటూ దాఖలైన పలు వ్యాజ్యాలపై జస�
మండలంలోని గోవిందాపూర్ రెవెన్యూ పరిధి శంషాబాద్ గ్రామ యాపలకుంట చెరువు శిఖంలోని సర్వే నంబర్ 83లో 20 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిపై కొంతమంది దళారుల కన్నుపడింది. అదేవిధంగా గ్రామ సమీపంలోని సర్వే నంబర్ 74లో తుమ్మల క�
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వానికి 2014-15 జూలై నుంచి నవంబర్ వరకు వచ్చిన ఆదాయం రూ.1,229 కోట్లు. 2022-23 మార్చి నెలలో వచ్చిన ఆదాయం రూ.1,389.49 కోట్లు. అంటే.. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఐదారు నెలల్లో వచ్చిన �
రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల గనులు, ఖనిజ నిక్షేపాలు అనేకం ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లోని భూగర్భంలో గుట్టలు, రాళ్లల్లో పలు రకాల ఖనిజ ధాతువులు ఉన్నట్టు జిల్లా గనులు, భూగర్భ అధికార యంత్రాంగం చె�
రవాణా శాఖపై కాసుల వర్షం కురిసింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ముఖ్యమైన శాఖల్లో రవాణా శాఖ ఒకటి. ఎప్పటిలాగానే ఈ ఆర్థిక సంవత్సరం కూడా భారీ ఆదాయం సమకూరింది.
రవాణాశాఖ వార్షిక ఆదాయంలో రంగారెడ్డి జిల్లా సత్తాచాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.1499 కోట్ల ఆదాయంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎప్పటిలాగే ఈసారి కూడా గ్రేటర్ జిల్లాలు రూ.3,966 కోట్ల రెవెన్య
TSRTC | స్వరాష్ట్ర ఏర్పాటు నాటికి తీవ్ర నష్టాలతో సతమతమవుతున్న ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వపరంగా సీఎం కేసీఆర్ ఎంతో తోడ్పాటు అందించారు. దీంతో ఇప్పుడు ఆ సంస్థ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది.
Telangana Income | కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ ఎన్ని ఆంక్షలు విధించినా తెలంగాణ ఆర్థికంగా నిలదొక్కుకుంటూనే ఉన్నది. రాబడులను పెంచుకుంటూ సొంత కాళ్లపై నిలబడుతున్నది.