శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్కు చెందిన ఇన్ఫినిటీ లర్న్ అంచనాలకుమించి రాణిస్తున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ రూ.100 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది.
రాఖీ పండుగ టీఎస్ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. నల్లగొండ రీజియన్ పరిధిలో 30,31 తేదీల్లో ప్రత్యేక బస్సు సర్వీసులు నడపడంతో గురువారం ఒక్క రోజే రూ.1.75 కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో రాష్ట్రంలోనే ఆ�
దశాబ్దాల చీకట్లను చీల్చుకుని తెలంగాణ వెలుగుల వైపు పరుగులు తీస్తున్నది. స్వరాష్ట్రం సిద్ధిస్తే పరిపాలనే చేతకాదన్నోళ్లకు సుపరిపాలన అంటే ఎట్లుంటదో ప్రత్యక్షంగా చూపిస్తున్నది. ‘ఆర్థికమంటే వాళ్లకేం తెలు�
తెలంగాణ స్థితిగతులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) రూపొందించిన నివేదకను రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో (Assembly) ప్రవేశపెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరం అకౌంట్స్, ఫైనాన్స్ అకౌంట్స్పై కాగ్ నివేదించింది.
నగర శివారు, శేరి లింగంపల్లి మండల రెవెన్యూ పరిధిలో గల గోపన్పల్లి ఈద్గోని కుంట కబ్జా కోరల్లో చిక్కుకుంది. గోపన్పల్లి సర్వే నంబర్ 71లో ఈద్గోని కుంట 5.3 ఎకరాల్లో విస్తరించి ఉంది. నానక్రాంగూడ ఐటీ కారిడార్కు
అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వారం రోజులుగా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. గురువారం జిల్లాలో 93.4 మి.మీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హుస్నాబాద్ మండలంలో 186.2 మి.మీటర్లు, అత్యల్పంగా మద్దూర్లో 43.2 మి.మ
హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టి నియమితులయ్యారు. 2018 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఈయన.. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అడిషనల్ కలెక్టర్గా పని చేస్తున్నారు.
Tirumala | తిరుమల (Tirumala)లో భక్తుల(Devotees) రద్దీ పెరిగింది . కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో 20 కంపార్ట్మెంట్లు (Compartments) నిండిపోయాయి.
ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన 41 దరఖాస్�
దేశంలో అతిపెద్ద స్టీల్ ఉత్పత్తి సంస్థ సెయిల్ లాభాలకు ఆదాయం గండికొట్టింది. గడిచిన త్రైమాసికంలో సంస్థ రూ.1,159.21 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
వర్షాకాలంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టడం కష్టతరమవుతుందని, ప్రజలకు కొత్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. వర్షాకాలం పూర్తయిన తర్వాత అండర్ బ్రిడ్జి నిర
రెవెన్యూ సంబంధిత సమస్యలను నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెవెన్యూ శాఖలో రిజిస్టర్ సేల్డీడ్, సర్టిఫైడ్ కాపీలు ఇవ్వడం లేదంటూ దాఖలైన పలు వ్యాజ్యాలపై జస�
మండలంలోని గోవిందాపూర్ రెవెన్యూ పరిధి శంషాబాద్ గ్రామ యాపలకుంట చెరువు శిఖంలోని సర్వే నంబర్ 83లో 20 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిపై కొంతమంది దళారుల కన్నుపడింది. అదేవిధంగా గ్రామ సమీపంలోని సర్వే నంబర్ 74లో తుమ్మల క�
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వానికి 2014-15 జూలై నుంచి నవంబర్ వరకు వచ్చిన ఆదాయం రూ.1,229 కోట్లు. 2022-23 మార్చి నెలలో వచ్చిన ఆదాయం రూ.1,389.49 కోట్లు. అంటే.. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఐదారు నెలల్లో వచ్చిన �