మండలంలో కృత్రిమ ఇసుక దందా జోరుగా సాగుతున్నది.. నక్కవాగు ప్రాంతంలో ఉన్న బ్యాతోల్, ఆరుట్ల, ఎర్ధనూర్, చిద్రుప్పలో యథేచ్ఛగా కృత్రిమ ఇసుకను తయారు చేసి దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.
TCS Q4 Results | ఐటీ మేజర్ టీసీఎస్ (TCS) అదరగొట్టింది. గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో టీసీఎస్ సంఘటితన నికర లాభాల్లో తొమ్మిది శాతం గ్రోత్ నమోదు చేసింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు 2023-24 ఆర్థిక సంవత్సరం కాసుల పంట పండింది. ఈ ఏడాది జిల్లాలో వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో రూ.4482 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది.
Ayodhya Ram Mandir | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరం (Ayodhya Ram Mandir ) ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఇది రాణిస్తుందని అంతా భావిస్తున్నారు. తద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడలోని చందన చెరువు శిఖం కబ్జా తొలగింపులపై హైడ్రామా చోటు చేసుకుంది. సాక్షాత్తూ జిల్లా కలెక్టరేట్ నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ కిందిస్థాయి రెవెన్యూ అధికా
Infosys | ఐటీ మేజర్ ఇన్పోసిస్ నికర లాభాల్లో వెనకబడింది. 2022-23తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం నికర లాభాలు 6.7 శాతం తగ్గాయి. దీంతో రెవెన్యూ గైడెన్స్ సైతం సవరించింది.
ఫ్యాన్సీ నంబర్లే కాదు సాధారణ నంబర్లు కూడా ఆర్టీఏకు ఆదాయం సమకూరుస్తున్నాయి. లక్కీ నంబర్లు, మ్యారేజ్ డే, పుట్టినరోజులు ఇలా ఏదో ఒక నంబర్తో వాహనదారులు కనెక్ట్ అయిపోతుండటంతో ఆదాయం కూడా ఆ మేరకు ఆర్టీఏకు పె�
భారత్ మార్కెట్పై యాపిల్ (Apple) ప్రత్యేక దృష్టి సారించిన క్రమంలో అందుకు తగ్గట్టే భారత్ నుంచి రికార్డు స్ధాయిలో అత్యధిక రాబడిని కంపెనీ ఆర్జించింది.
Registration Department: తమిళనాడులోని రిజిస్ట్రేషన్ శాఖకు బుధవారం ఒక్క రోజే 180 కోట్ల ఆదాయం వచ్చింది. అక్టోబర్ 18వ తేదీన భారీ స్థాయిలో ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు జరిగాయని, దాని వల్ల ఆ ఆదాయం వచ్చినట్లు తమిళ�