Ayodhya Ram Mandir | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరం (Ayodhya Ram Mandir ) ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఇది రాణిస్తుందని అంతా భావిస్తున్నారు. తద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడలోని చందన చెరువు శిఖం కబ్జా తొలగింపులపై హైడ్రామా చోటు చేసుకుంది. సాక్షాత్తూ జిల్లా కలెక్టరేట్ నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ కిందిస్థాయి రెవెన్యూ అధికా
Infosys | ఐటీ మేజర్ ఇన్పోసిస్ నికర లాభాల్లో వెనకబడింది. 2022-23తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం నికర లాభాలు 6.7 శాతం తగ్గాయి. దీంతో రెవెన్యూ గైడెన్స్ సైతం సవరించింది.
ఫ్యాన్సీ నంబర్లే కాదు సాధారణ నంబర్లు కూడా ఆర్టీఏకు ఆదాయం సమకూరుస్తున్నాయి. లక్కీ నంబర్లు, మ్యారేజ్ డే, పుట్టినరోజులు ఇలా ఏదో ఒక నంబర్తో వాహనదారులు కనెక్ట్ అయిపోతుండటంతో ఆదాయం కూడా ఆ మేరకు ఆర్టీఏకు పె�
భారత్ మార్కెట్పై యాపిల్ (Apple) ప్రత్యేక దృష్టి సారించిన క్రమంలో అందుకు తగ్గట్టే భారత్ నుంచి రికార్డు స్ధాయిలో అత్యధిక రాబడిని కంపెనీ ఆర్జించింది.
Registration Department: తమిళనాడులోని రిజిస్ట్రేషన్ శాఖకు బుధవారం ఒక్క రోజే 180 కోట్ల ఆదాయం వచ్చింది. అక్టోబర్ 18వ తేదీన భారీ స్థాయిలో ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు జరిగాయని, దాని వల్ల ఆ ఆదాయం వచ్చినట్లు తమిళ�
శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్కు చెందిన ఇన్ఫినిటీ లర్న్ అంచనాలకుమించి రాణిస్తున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ రూ.100 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది.
రాఖీ పండుగ టీఎస్ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. నల్లగొండ రీజియన్ పరిధిలో 30,31 తేదీల్లో ప్రత్యేక బస్సు సర్వీసులు నడపడంతో గురువారం ఒక్క రోజే రూ.1.75 కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో రాష్ట్రంలోనే ఆ�
దశాబ్దాల చీకట్లను చీల్చుకుని తెలంగాణ వెలుగుల వైపు పరుగులు తీస్తున్నది. స్వరాష్ట్రం సిద్ధిస్తే పరిపాలనే చేతకాదన్నోళ్లకు సుపరిపాలన అంటే ఎట్లుంటదో ప్రత్యక్షంగా చూపిస్తున్నది. ‘ఆర్థికమంటే వాళ్లకేం తెలు�
తెలంగాణ స్థితిగతులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) రూపొందించిన నివేదకను రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో (Assembly) ప్రవేశపెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరం అకౌంట్స్, ఫైనాన్స్ అకౌంట్స్పై కాగ్ నివేదించింది.
నగర శివారు, శేరి లింగంపల్లి మండల రెవెన్యూ పరిధిలో గల గోపన్పల్లి ఈద్గోని కుంట కబ్జా కోరల్లో చిక్కుకుంది. గోపన్పల్లి సర్వే నంబర్ 71లో ఈద్గోని కుంట 5.3 ఎకరాల్లో విస్తరించి ఉంది. నానక్రాంగూడ ఐటీ కారిడార్కు