రాష్ట్ర రెవెన్యూ రాబడులు గణనీయంగా 25 శాతం పెరిగాయని కాగ్ నివేదిక (CAG) వెల్లడించింది. అయితే రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు ఒక శాతం తగ్గిందని పేర్కొంది. 2023 మార్చితో ముగిసిన ఏడాదికి రాష్ట్ర స్థితిగతులపై కాగ్ నివ
షికారు కోసం అడవికి వెళ్లి దారి తప్పిన ఇద్దరు యువకులు ఎట్టకేలకు సురక్షితంగా ఇంటికి చేరారు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని కమలాపురానికి చెందిన దినేశ్, రేసెన్ సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలోని అడవిలోకి షిక
వరంగల్ కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణిలో 118 దరఖాస్తులు వచ్చాయి. ప్రజలు తమ సమస్యలపై సత్యశారదకు వినతిపత్రాలు అందజేశారు.రెవెన్యూశాఖకు చెందినవే అత్యధికంగా 76 వచ్చాయి.
రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచి, ఆగస్టు 1 నుంచి అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై రియల్ఎస్టేట్రంగం ప్రముఖులు, మార్కెట్ నిపుణులు విస�
మండలంలో కృత్రిమ ఇసుక దందా జోరుగా సాగుతున్నది.. నక్కవాగు ప్రాంతంలో ఉన్న బ్యాతోల్, ఆరుట్ల, ఎర్ధనూర్, చిద్రుప్పలో యథేచ్ఛగా కృత్రిమ ఇసుకను తయారు చేసి దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.
TCS Q4 Results | ఐటీ మేజర్ టీసీఎస్ (TCS) అదరగొట్టింది. గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో టీసీఎస్ సంఘటితన నికర లాభాల్లో తొమ్మిది శాతం గ్రోత్ నమోదు చేసింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు 2023-24 ఆర్థిక సంవత్సరం కాసుల పంట పండింది. ఈ ఏడాది జిల్లాలో వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో రూ.4482 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది.