‘ఉద్యోగుల్లో అశాంతి మంచిది కాదు. అలాంటి పరిస్థితులుంటే వారు సరిగ్గా పనిచేయలేరు. అందుకే పదోన్నతులు ఇచ్చాం. బదిలీలు చేపడతున్నాం. అసంతృప్తిని దూరం చేస్తున్నాం’ ఇది తరుచూ సీఎం మొదలు మంత్రుల వరకు చెప్పే నీతి
బేల మండలం కాంగార్పూర్ పెన్గంగా నది నుంచి ఇసుక అక్రమ రవాణాకు సంబంధిం చి ‘నమస్తే తెలంగాణ’లో శుక్రవారం ‘నిండు గా నీళ్లు పడవలతో ఇసుక వెలికితీత’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.
ప్రజాపాలనలో సామాన్య, మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా సర్కారు దాడి కొనసాగుతున్నది. తెల్లవారుజామున నిద్రలేవకముందే ఇండ్లు, చిరు వ్యాపారం చేసుకునే దుకాణాలపై దాడులు చేయిస్తూ ప్రభుత్వం హైడ్రామా చేస్తున్నది. కాం
Punjab Government: పంజాబ్లో ఆదాయం పడిపోయింది. దీంతో రెవన్యూను పెంచేందుకు ఆ రాష్ట్ర సర్కారు నడుం బిగించింది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. విద్యుత్తుపై ఉన్న సబ్సిడీని కూడా ఎత్తివేసింది.
రాష్ట్ర రెవెన్యూ రాబడులు గణనీయంగా 25 శాతం పెరిగాయని కాగ్ నివేదిక (CAG) వెల్లడించింది. అయితే రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు ఒక శాతం తగ్గిందని పేర్కొంది. 2023 మార్చితో ముగిసిన ఏడాదికి రాష్ట్ర స్థితిగతులపై కాగ్ నివ
షికారు కోసం అడవికి వెళ్లి దారి తప్పిన ఇద్దరు యువకులు ఎట్టకేలకు సురక్షితంగా ఇంటికి చేరారు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని కమలాపురానికి చెందిన దినేశ్, రేసెన్ సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలోని అడవిలోకి షిక
వరంగల్ కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణిలో 118 దరఖాస్తులు వచ్చాయి. ప్రజలు తమ సమస్యలపై సత్యశారదకు వినతిపత్రాలు అందజేశారు.రెవెన్యూశాఖకు చెందినవే అత్యధికంగా 76 వచ్చాయి.
రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచి, ఆగస్టు 1 నుంచి అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై రియల్ఎస్టేట్రంగం ప్రముఖులు, మార్కెట్ నిపుణులు విస�