వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నా జిల్లాలోని పలు శాఖల్లోని అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. కొందరు అధికారులు లంచమిస్తేనే పనిచేస్తున్నారు. ప్రతి పనికీ ఇంత అని ఫిక్స్ చేసి మరీ వసూ లు చేస్తున్నారనే
బంజారాహిల్స్లోని ప్రభుత్వ స్థలం కబ్జాపై ‘నమస్తే తెలంగాణ’ వరుసగా ప్రచురిస్తున్న కథనాలతో ఎట్టకేలకు షేక్పేట రెవెన్యూ అధికారులు స్పందించారు. మరోవైపు పలువురు రియల్టర్లు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు �
2025-26 ఆర్థిక సంవత్సరానికి జీహెచ్ఎంసీ రూ.8,440 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనా ప్రతిపాదనలను సోమవారం జరిగిన ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగ�
ఎట్టకేలకు రానున్న ఆర్థిక సంవత్సరం (2025-26)కు సంబంధించిన బడ్జెట్ను ఖరారు చేశారు. రూ. 8,440 కోట్లతో తాజా ముసాయిదాను సిద్ధం చేసిన అధికారులు సోమవారం జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యుల ముందు పవర్ పాయింట్ ప్�
రవాణాశాఖ అధికారులు ఈ ఏడు నిర్దేశించుకున్న ఆదా య లక్ష్యాన్ని సాధించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. హైదరాబాద్లోని రవాణాశాఖ కార్యాలయంలో శనివారం స్పెష ల్ సెక్రటరీ వికాస్రాజ్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం వేములవాడలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కాగా, సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝ�
ప్రభుత్వంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాటలు చెల్లుబాటు కావడం లేదనే చర్చ కాంగ్రెస్లో జోరుగా సాగుతున్నది. ఆచరణలోకి రాని ఆయన ప్రకటనలను ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.
దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్పై దాడికి నిరసనగా పరిగి మండల తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ దాడికి నిరసనగా కార్యాలయ సేవలు నిలిపి వేస్తున్నట్లు తహసీల
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, 493 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ ప్ర భుత్వం వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(వుడా)ని ఏర్పాటు చేసింది. వుడా ఏర్పాటుతో గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అవుతాయని, వాటి మను�
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ధ్రువీకరణ ప్రక్రియ పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో