ఎట్టకేలకు రానున్న ఆర్థిక సంవత్సరం (2025-26)కు సంబంధించిన బడ్జెట్ను ఖరారు చేశారు. రూ. 8,440 కోట్లతో తాజా ముసాయిదాను సిద్ధం చేసిన అధికారులు సోమవారం జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యుల ముందు పవర్ పాయింట్ ప్�
రవాణాశాఖ అధికారులు ఈ ఏడు నిర్దేశించుకున్న ఆదా య లక్ష్యాన్ని సాధించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. హైదరాబాద్లోని రవాణాశాఖ కార్యాలయంలో శనివారం స్పెష ల్ సెక్రటరీ వికాస్రాజ్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం వేములవాడలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కాగా, సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝ�
ప్రభుత్వంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాటలు చెల్లుబాటు కావడం లేదనే చర్చ కాంగ్రెస్లో జోరుగా సాగుతున్నది. ఆచరణలోకి రాని ఆయన ప్రకటనలను ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.
దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్పై దాడికి నిరసనగా పరిగి మండల తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ దాడికి నిరసనగా కార్యాలయ సేవలు నిలిపి వేస్తున్నట్లు తహసీల
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, 493 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ ప్ర భుత్వం వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(వుడా)ని ఏర్పాటు చేసింది. వుడా ఏర్పాటుతో గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అవుతాయని, వాటి మను�
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ధ్రువీకరణ ప్రక్రియ పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో
‘ఉద్యోగుల్లో అశాంతి మంచిది కాదు. అలాంటి పరిస్థితులుంటే వారు సరిగ్గా పనిచేయలేరు. అందుకే పదోన్నతులు ఇచ్చాం. బదిలీలు చేపడతున్నాం. అసంతృప్తిని దూరం చేస్తున్నాం’ ఇది తరుచూ సీఎం మొదలు మంత్రుల వరకు చెప్పే నీతి
బేల మండలం కాంగార్పూర్ పెన్గంగా నది నుంచి ఇసుక అక్రమ రవాణాకు సంబంధిం చి ‘నమస్తే తెలంగాణ’లో శుక్రవారం ‘నిండు గా నీళ్లు పడవలతో ఇసుక వెలికితీత’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.
ప్రజాపాలనలో సామాన్య, మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా సర్కారు దాడి కొనసాగుతున్నది. తెల్లవారుజామున నిద్రలేవకముందే ఇండ్లు, చిరు వ్యాపారం చేసుకునే దుకాణాలపై దాడులు చేయిస్తూ ప్రభుత్వం హైడ్రామా చేస్తున్నది. కాం
Punjab Government: పంజాబ్లో ఆదాయం పడిపోయింది. దీంతో రెవన్యూను పెంచేందుకు ఆ రాష్ట్ర సర్కారు నడుం బిగించింది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. విద్యుత్తుపై ఉన్న సబ్సిడీని కూడా ఎత్తివేసింది.