తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులు మండలంలో ముగిసాయి. 17 గ్రామాలకు గాను 11 రెవెన్యూ సదస్సులను తాసిల్దార్ ముద్దసాని రమేష్ ఆధ్వర్యంలో నిర్వహ
మండలంలోని 11 రెవిన్యూ గ్రామ సభలో కలిపి రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో భూభారతి గ్రామసభలు నిర్వహించారు. 17 గ్రామాలకు గాను వివిధ భూ సమస్యలపై 2589 మంది రైతులు రెవిన్యూ అధికారులకు దరఖాస్తు ఫారాలు అందజేశరు.
గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, వాటి భారీన పడి భావి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేష్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆ�
మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కు చెందిన వ్యవసాయ భూముల కౌలు కోసం బుధవారం వేలం నిర్వహించారు. వ్యవసాయ భూములను ఒక సంవత్సరం కాలం పాటు కౌలు చేసుకొనుటకు గాను పరిశీలకులు కమల నిజామాబాద్ ఆధ్వర్�
అంతర్గాం మండలం ఆకెనపల్లి గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సును మండల తహశీల్దార్ తూము రవీందర్ పటేల్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
నేటి నుండి ఈనెల18 తేదీ వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జగదీశ్వర్ రావు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జగదీశ్వర్ రావు మీడియా సమావేశం నిర్వ�
జూన్ 3వ తేదీ నుంచి 20 వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. రెవెన్యూ సదస్సులపై జిల్లాలోని ఆర్డీవోలు, అన్ని మండలాల తహసీల్దార్లు, డీటీలు, �
జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ సేవలను పటిష్టం చేసి నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని హనుమకొండ డీటీసీ పీ పురుషోత్తం జిల్లా రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ఖమ్మంజిల్లా ప్రాంతీయ రవాణాశాఖ కార్యాల�
ఎలిగేడు మండలంలో ఈనెల 5-19వ వరకు భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష వెల్లడించారు. కలెక్టరేట్లో ఎలిగేడు మండలంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై కలెక్టర్ సంబంధిత అధిక�
రంగారెడ్డిజిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునుగనూరు గ్రామంలోని ప్రభుత్వ భూమి వ్యవహారం మరోమారు తెరమీదకు వచ్చింది. మునుగనూరు గ్రామంలోని సర్వేనెంబర్ 90లో 6.20ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో 2ఎ
Real Estate | రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నేలకరిచింది. కేసీఆర్ పాలనలో పదేండ్లపాటు జోరు మీదున్న స్థిరాస్తి రంగం ఏడాది నుంచి కుదేలైంది. సాధారణ పరిస్థితికి భిన్నంగా రియల్ రాబడి క్రమంగా తగ్గిపోతున్నది.
జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. ఎలాంటి అనుమతుల్లేకుండా రాత్రి అయిందటే చాలు వందలాది లారీలు, టిప్పర్లు రోడ్లపైకి వచ్చి హైదరాబాద్తోపాటు నగర శివారులోని పలు ప్రాంతాలకు యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్�