నేటి నుండి ఈనెల18 తేదీ వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జగదీశ్వర్ రావు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జగదీశ్వర్ రావు మీడియా సమావేశం నిర్వ�
జూన్ 3వ తేదీ నుంచి 20 వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. రెవెన్యూ సదస్సులపై జిల్లాలోని ఆర్డీవోలు, అన్ని మండలాల తహసీల్దార్లు, డీటీలు, �
జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ సేవలను పటిష్టం చేసి నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని హనుమకొండ డీటీసీ పీ పురుషోత్తం జిల్లా రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ఖమ్మంజిల్లా ప్రాంతీయ రవాణాశాఖ కార్యాల�
ఎలిగేడు మండలంలో ఈనెల 5-19వ వరకు భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష వెల్లడించారు. కలెక్టరేట్లో ఎలిగేడు మండలంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై కలెక్టర్ సంబంధిత అధిక�
రంగారెడ్డిజిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునుగనూరు గ్రామంలోని ప్రభుత్వ భూమి వ్యవహారం మరోమారు తెరమీదకు వచ్చింది. మునుగనూరు గ్రామంలోని సర్వేనెంబర్ 90లో 6.20ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో 2ఎ
Real Estate | రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నేలకరిచింది. కేసీఆర్ పాలనలో పదేండ్లపాటు జోరు మీదున్న స్థిరాస్తి రంగం ఏడాది నుంచి కుదేలైంది. సాధారణ పరిస్థితికి భిన్నంగా రియల్ రాబడి క్రమంగా తగ్గిపోతున్నది.
జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. ఎలాంటి అనుమతుల్లేకుండా రాత్రి అయిందటే చాలు వందలాది లారీలు, టిప్పర్లు రోడ్లపైకి వచ్చి హైదరాబాద్తోపాటు నగర శివారులోని పలు ప్రాంతాలకు యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్�
వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నా జిల్లాలోని పలు శాఖల్లోని అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. కొందరు అధికారులు లంచమిస్తేనే పనిచేస్తున్నారు. ప్రతి పనికీ ఇంత అని ఫిక్స్ చేసి మరీ వసూ లు చేస్తున్నారనే
బంజారాహిల్స్లోని ప్రభుత్వ స్థలం కబ్జాపై ‘నమస్తే తెలంగాణ’ వరుసగా ప్రచురిస్తున్న కథనాలతో ఎట్టకేలకు షేక్పేట రెవెన్యూ అధికారులు స్పందించారు. మరోవైపు పలువురు రియల్టర్లు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు �
2025-26 ఆర్థిక సంవత్సరానికి జీహెచ్ఎంసీ రూ.8,440 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనా ప్రతిపాదనలను సోమవారం జరిగిన ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగ�