వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్గృహకల్ప పక్కన గల ప్రభుత్వ స్థలంలో అక్రమ ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రాత్రికి రాత్రే సంబంధిత ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి.
ఫార్మా విలేజ్ కోసం మాసాయిపేట మండలంలోని పలు గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను మెదక్ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.
ప్రభుత్వ, సీలింగ్ భూముల గూగుల్ మ్యాపింగ్ను రెవెన్యూ యంత్రాంగం సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న సర్కారు స్థలాలను గుర్తించి గూగుల్ మ్యాప్లో నమోదు చే
హైకోర్టు ఉత్తర్వుల మేరకు జహీరాబాద్ మండలం కొత్తూరు (బీ)లో ఉన్న ట్రైడెంట్ షుగర్స్ ఫ్యాక్టరీ ఆస్తులను వేలం వేసేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కల్వకుర్తి-నంద్యాల జాతీయ రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.1800 కోట్ల వ్యయం కానుండగా.. తొలి విడుతలో రూ.400 కోట్లతో ప్రారంభమైన పనులు వచ్చే ఏడాదిలోగా పూర్తి చేసేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. పెండిం�
ప్రభుత్వ భూమి కబ్జాపై గణపురం రెవెన్యూ అధికారులు కదిలారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాతిన రాళ్లను తొలగించారు. మండలంలోని గాంధీనగర్-మైలారం గ్రామాల మధ్య 204 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేస�
గణపురం మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు. పదేళ్ల కాలంలో స్తబ్ధుగా ఉండి ప్రస్తుతం ఓ ముఠాగా ఏర్పడి కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల�
గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని మంచిరేవుల గ్రామ సమీపంలోని మూసి కాలువను ఓ ప్రముఖ నిర్మాణరంగ సంస్థ బండరాళ్లతో మూసేస్తున్నది. స్థానిక రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని మంచిరేవుల గ్రామస్త�
ఆసిఫాబాద్ పట్టణంలోని ప్రభుత్వ భూములను కాజేసేందుకు అధికారులు నకిలీ పత్రాలు సృష్టించి రంగం సిద్ధం చేశారు. ఇళ్లులేక ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని ఏళ్ల తరబడి నివాసముంటున్న పేదలకు న్యాయం చేసే ఉద్ద�
ఇసుక మాఫియా పేట్రేగిపోతున్నది. ఆన్లైన్లో ఇసుక బుకింగ్ నిలిచిపోవడంతో దళారులదే రాజ్యమైంది. రాత్రి పగలు తేడా లేకుండా దర్జాగా తరలిస్తూ అడ్డగోలు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వనపర్తి జిల్లా�
ఇసుక కొరత మెదక్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం క్యూబిక్ మీటర్కు రూ.600 చొప్పున ఆన్లైన్లో విక్రయిస్తోంది. అయితే, మెదక్ జిల్లాలో రీచ్లు, క్వారీలు లేకపోవడంతో నిర్మాణాలకు కావాల్సిన ఇసుక లభ
మండల కేంద్రంలో సోమవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన ఇసుక డంపు రాత్రికి రాత్రే మాయమైంది. స్థానికులు ఇసుక అక్రమ రవాణాపై సోమవారం అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని 24 ట్రాక్టర�