అధిక భాస్వరంతో నేలల్లో సారం తగ్గి పంట దిగుబడి రావడం లేదు. ఈ భాస్వరాన్ని కరిగించేందుకు బ్యాక్టీరియాను వాడడం వల్ల సత్ఫలితాలు వస్తున్నట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.
ధరణి పోర్టల్.. భూముల లావాదేవీలను ఎంత సరళతరం చేసిందో, రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు ఎంత చేరువ చేసిందో తెలిపే మరో ఉదాహరణ ఇది. తల్లిదండ్రులను కోల్పోయి అనారోగ్యంతో హైదరాబాద్ దవాఖానలో చికిత్స పొందుతున్న యువతి
రెవెన్యూ అధికారులను అడ్డుకున్న ఆక్రమణదారులు రాత్రికిరాత్రే వెలిసిన గుడిసెలు రూ.8కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా భారీ పోలీసు బందోబస్తు మధ్య గుడిసెల తొలగింపునకు యత్నం హయత్నగర్, నవంబర్ 25 : హయత్నగర్ �
లక్నో : యూపీలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారింది. భాగ్పట్ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలో రెవెన్యూ అధికారి (ఏడీఓ) డ్రైవర్పై దాడిచేసిన దోపిడీ ముఠా అతడి వద్ద నుంచి ఏడీఓకు చెంద�
క్రైం న్యూస్ | జగిత్యాల బల్దియాలో రెవెన్యూ సెక్షన్లో అక్రమాలకు పాల్పడిన ఆర్ఐ అనూప్, బిల్ కలెక్టర్ అనిల్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ ఆర్జేడీ ఉత్తర్వులు జారీ చేసినట్లు జగిత్యాల మున్సిపల్ కమిషనర్ మారుతీ ప