ఇసుక కొరత మెదక్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం క్యూబిక్ మీటర్కు రూ.600 చొప్పున ఆన్లైన్లో విక్రయిస్తోంది. అయితే, మెదక్ జిల్లాలో రీచ్లు, క్వారీలు లేకపోవడంతో నిర్మాణాలకు కావాల్సిన ఇసుక లభ
మండల కేంద్రంలో సోమవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన ఇసుక డంపు రాత్రికి రాత్రే మాయమైంది. స్థానికులు ఇసుక అక్రమ రవాణాపై సోమవారం అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని 24 ట్రాక్టర�
వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చుంటే ఏమిటీ ? అనేది పాత సామెత.. అధికారులు మనోళ్లు అయితే.. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నా.. వాటి జోలికెవరూ రారనేది కొత్త సామెత.. ప్రస్తుతం జిల్లాలో ఇదే తీరున అక్రమార్కుల �
జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు నిర్దేశించిన ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యాన్ని వందశాతం సాధించే దిశగా కూకట్పల్లి జోన్ రెవెన్యూ యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆస్తిపన్ను వ�
అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. పాలమూరు బల్దియాలోని క్రిస్టియన్పల్లి పరిధిలోని సర్వేనెంబర్ 523లోని ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలను తొలగించారు. పోలీస్
భైంసా లో బుధవారం దుర్గామాత ప్రతిమల నిమజ్జన వేడుకలు కనుల పండువగా సాగాయి. విశ్రాంతి భవనం ముందు, పురాణాబజార్లో గల గౌలీ సంఘం దుర్గామాత మండపాల వద్ద ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, హిందూ ఉత్సవ సమితి సభ్యులు పూజలు నిర
మేడ్చల్ జిల్లా బొమ్మరాసిపేటలో రైతుల ముసుగులో కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి భూములు కాజేయడాన్ని అడ్డుకొన్నందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రకటనలు ఇస్తున్నారని రెవెన్యూ అధికారులు తెలిపారు.
భూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ సూచించారు. హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లతో శుక్రవారం ఆయన వీడి�
రానున్న వానకాలానికి ప్రాజెక్టు లను సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి ఆదేశించారు. గురువారం కడెం ప్రాజెక్టును ఆయన సందర్శించి, నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులతో మాట్లాడా�
నిర్మల్ జిల్లాలో ప్రభుత్వం ద్వారా రైతులకు ధరణి పోర్టల్లో సమస్యలను గుర్తించి సత్వరం పరిష్కరించేందుకు కృషి చేయాలని నిర్మల్ కలెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దిద్యాల జయమ్మశ్రీనివాస్ అధ్యక్షతన మండల సర్వసభ్యసమావేశం నిర్వహించారు.