హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువు మత్తడి ప్రాంతంలోని యేనె రోజురోజుకు తరిగిపోతున్నది. పచ్చని చెట్లు, బండరాళ్లు, వన్య ప్రాణులకు నెలవైన యేనె ప్రాంతం మట్టి మాఫియా చేతుల్లో పడి ఉనికిని కోల్పోతున్�
నగరపాలక సంస్థకు ఆస్తి, నల్లా పన్నులు, అడ్వర్టైజింగ్, ట్రెడ్ లైసెన్స్, వాణిజ్య సముదాయాల అద్దె రూపంలో, పారిశుధ్య విభాగం యూజర్ చార్జీల ద్వారా ఆదాయం వస్తుంది. వీటిల్లో ముఖ్యంగా ఆస్తి పన్నుల ద్వారానే భార�
Danam Nagender | బంజారాహిల్స్ రోడ్డు నంబరు-3లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కొంతకాలం కింద నూతనంగా ఇల్లు నిర్మించుకున్నారు. దాని పక్కనే సుమారు ఎకరం ప్రభుత్వ భూమి ఉంది. ఇంతకాలం దాని జోలికిపోని దానం నాగేందర్�
“పక్కన కృష్ణమ్మ ఉన్నా.. ఫలితమేమి లేకపాయే..” అంటూ.. ఓ కవి పాడినట్లు నెత్తిన జంట నగరాలకు తాగునీటిని అందించే ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లు ఉన్నప్పటికీ చెంతనే ఉన్న గ్రామాలు తాగు, సాగునీటి కోసం అల్లాడాలిపోవ
సీసీఎల్ఏ అధికారినని, సీఎం పేషీ నుంచి వచ్చానంటూ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ప్రాంతంలో వారం రోజులపాటు హల్చల్ చేసిన నకిలీ అధికారి సాయి అనిరుధ్ను అమీన్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనిరుధ్ అనే వ�
ఆస్తి పన్ను వసూళ్లలో హుజూరాబాద్ బల్దియా లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ బుధవారం వరకు 92.12శాతం పన్నుల వసూళ్లతో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది.
రెవెన్యూ అధికారుల వేధింపులకు ఓ రైతు బలయ్యాడు. వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం లక్షలాది రూపాయలు తీసుకొని పని చేయకపోగా.. డబ్బులు తిరిగి అడిగినందుకు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపంతో ఆ రైతు పొలం వద్ద చెట్
లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి అధికారులకు సూచించారు.
లోక్సభా ఎన్నికల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఆదివారం పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు, గుండాల మండలంలోని పలుచోట్ల చెక్పోస్టులు ప్రారంభించారు.
కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. రెవెన్యూ అధికారుల తీరుతో ప్రభుత్వ భూములను కర్పూరంలా కరిగిపోతున్నాయి. భూ బకాసూరులు ఏకంగా ప్రభుత్వ హెచ్చరిక బోర్డును తొలగించి దర్జాగా సొంత స్థలం అంటూ బోర్డులు పెట్టి రౌడీల�