దేవుళ్ల భూములకు రక్షణ లేకుం డా పోతున్నది. దేవుడికి విరాళంగా ఇచ్చిన భూ ములు, దేవుడి పేరిట నమోదైన భూములను కొందరు రెవెన్యూ అధికారులు విరాళమిచ్చిన వారుసులకు పట్టా చేసి దేవుడికి అన్యాయం చేస్తున్నారు.
గూగుల్ ఎర్త్ ద్వారా కేఎంఎల్ మ్యాప్ల నివేదికలను సిద్ధం చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములను గూగుల్ ఎర్త్ కేఎంఎల్ ద్వారా గుర్తించనున్నా�
రాష్ట్ర అధికారుల్లో ఇప్పుడు హైడ్రా చిచ్చు మొదలైంది. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ‘హైడ్రా’ పేరుతో ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న అ�
మహబూబ్నగర్ పట్టణంలోని ఆదర్శనగర్లో అక్ర మ నిర్మాణాలంటూ రెవెన్యూ అధికారులు కూల్చిన దివ్యాంగుల ఇండ్ల సమస్యల పరిష్కారంలో కదలిక మొదలైంది. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ దివ్యాంగులకు జరిగిన నష్టంపై ప్రభు
మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని పదిహేనేండ్లయింది. పానం బాగలేక మేం దవాఖానల ఉంటే రాత్రికిరాత్రే వచ్చి మా ఇల్లు కూలగొట్టిండ్రు. మేమిద్దరం దివ్యాంగులం. అప్పు సప్పు చేసి ఇల్లు కట్టుకున్నం. అది కూడా లేకుండ చేసిండ్�
Revanth Reddy | హైదరాబాద్లో కొందరు కింది స్థాయి అధికారులు హైడ్రా పేరుతో భయపెట్టి.. బెదిరించి అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు, సూచనలను అందించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ కోరారు. ‘నూతన రెవెన్యూ చట్టం-2024’ ముసాయిదాపై రెవెన్య
రైతులు ఎదుర్కొంటున్న అన్ని రకాల భూ సమస్యలను పరిష్కరించేలా నూతన రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టంచేశారు.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి సంబంధించిన ఆలయ భూముల్లో ఆక్రమణలు ఆగడం లేదు. సరిహద్దున ఆం ధ్రాలోని పురుషోత్తపట్నంలో ఉన్న ఆలయ భూముల్లో కొందరు వ్యక్తులు అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను ఆ
అక్రమాలకు తావిచ్చిందెవరు? సాధారణ ప్రజల్లో ఆశలు రేకెత్తించి, సక్రమాలకు తిలోదకాలిచ్చి దుర్మార్గం వైపు నడిపించిందెవరు? ఈ పాపానికి ఒడిగట్టిందెవరు? కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఇబ్బడిముబ్బడిగా వెల
గూగుల్ మ్యాప్లోనూ ప్రభుత్వ భూముల వివరాలు గుర్తించవచ్చు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను ఎంపిక చేసి ప్రణాళికను సిద్ధం చేశారు.
సిద్దిపేట జిల్లాలోని రామలింగేశ్వర స్వామి ఆలయ భూములకు రక్షణ కరువైంది. కొందరు ఆలయ భూములకు ఎసరు పెట్టారు. ఏకంగా రికార్డులు మార్చేసి పట్టాలు చేయించుకుని దర్జాగా అనుభవిస్తున్నారు. రెవెన్యూ శాఖలోని అవినీతి �
ఆధార్ సెంటర్ల నిర్వాహకులు ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఆధార్ కార్డులో మార్పులు చేర్పులపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని దోపిడీకి తెగబడుతున్నారు. సంబంధిత రెవెన్యూ అధికారుల
తమ భూములను కొంత మంది దళారులతో కలిసి లాక్కునేందుకు సింగరేణి యజమాన్యం కుట్ర చేస్తున్నదని ఆరోపిస్తూ గోలేటి గ్రామానికి చెందిన రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గోలేటి ఓపెన్కాస్ట్ ఏర్పాటు సమయంలో నిర్వ�