హైడ్రాకు ప్రభుత్వ భూముల వివరాలను అందించేలా నివేదికలను సిద్ధం చేస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఉన్న ప్రభుత్వ భ�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని ఐనాపూర్ తాళ్లకుంట చెరువు ఒకప్పుడు 60 ఎకరాలకు ఆయకట్టుకు నీరందించింది. గ్రామస్తులకు ఆదెరువుగా నిలిచింది. అలాం టి చెరువు కబ్జాకోరల్లో చిక్కుకోవడంతో సగం ఆయకట్టుకు న�
‘లక్షలాది రూపాయలు కూడబెట్టి స్థలాలు కొన్నాం. రాత్రికి రాత్రి వచ్చి నిర్మాణాలను అక్రమంగా కూల్చి వేస్తున్నారు’ అంటూ పలువురు బాధితులు గగ్గోలు పెట్టారు. హైదరాబాద్ మైలార్దేవ్పల్లి డివిజన్ టీఎన్జీవోస
సికింద్రాబాద్లోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం కేసులో.. ప్రధాన నిందితుడు సలీం బస చేసిన రెజిమెంటల్బజార్లోని మెట్రో పోలీస్ హోటల్ను గురువారం రెవెన్యూ, పోలీసు అధికారులు సీజ్ చేశారు.
మండ ల కేంద్రంలో చేపట్టిన కస్తుర్బా గాంధీ బాలిక ల విద్యాలయం (కేజీబీవీ) పాఠశాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. బీఆర్ఎ స్ ప్రభుత్వ హయాంలో మండలానికి నూతనంగా కేజీబీవీ పాఠశాల 2017లో ప్రారంభమైంది.
రామాంతాపూర్ పెద్ద చెరువు హద్దుల వ్యవహారంలో హెచ్ఎండీఏ లేక్స్ విభాగానికి చీవాట్లు పడుతూనే ఉన్నాయి. తాజాగా పెద్ద చెరువు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ నిర్ధారించాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలవ్�
జిల్లా కేంద్రం సమీపంలోని క్రిస్టియన్పల్లి సర్వే నెంబర్ 523లో ఉన్న ఆదర్శనగర్లోకి మరోసారి బుల్డోజర్, బెంజ్ వాహనాలు, ట్రాక్టర్లు, టిప్పర్లు వచ్చాయి. బుధవారం రెవెన్యూ అధికారులు కాలనీలో పర్యటించారు.
రెవెన్యూ శాఖలో సేవలను పారదర్శకంగా అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక పోర్టల్ను కొందరు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జియాగూడలోని డబుల్ బెడ్రూం ఇండ్లను స్థానికేతరులకు కేటాయించవద్దంటూ ఆ ప్రాంతవాసులు ఆందోళనకు దిగారు. దీంతో జియాగూడలోని డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద శుక్రవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అయితే పో�
పాలమూరులో పేదల ఇండ్లకు త్వరలో నోటీసులు అందనున్నాయనే విషయం తెలియడంతో నిరుపేదల్లో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మహబూబ్నగర్ మున్సిపాలిటీలో పెద్ద చెరువు నాలా పరిధిలో ఇండ్ల నిర్మాణాలు ఉన్నాయనే పేరుతో అ�
పాలకుర్తి మండలంలోని ఎల్లరాయిని తొర్రూరు జే గ్రామంలో బుధవారం డబుల్ బెడ్రూం ఇళ్ల నుంచి లబ్ధిదారులను రెవెన్యూ, పోలీస్ అధికా రులు ఖాళీ చేయించేందుకు యత్నించగా తిరగబడ్డారు. ఈ క్రమంలో పసులాది ఆంజమ్మ, జోగు ఇ
హైడ్రా తరహాలో మున్సిపల్, రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని టైలర్ వెనుక భాగంలో వైకుంఠధామం పక్కన ఉన్న ప్రభు�
కొన్నేళ్లక్రితం చెన్నూర్ పట్టణంలోని సర్వే నంబర్ 840లోని ప్రభుత్వ భూమి(బిల్లాదాఖల్)ని ప్లాట్లు చేసి అమ్మకానికి పెట్టగా, సమీప గ్రామాల ప్రజలు కొనుగోలు చేశారు. అందులో షెడ్లు (ఇండ్లు) సైతం నిర్మించుకున్నార�
కొన్నేళ్లక్రితం చెన్నూర్ పట్టణంలోని సర్వే నంబర్ 840లోని ప్రభుత్వ భూమి(బిల్లాదాఖల్)ని ప్లాట్లు చేసి అమ్మకానికి పెట్టగా, సమీప గ్రామాల ప్రజలు కొనుగోలు చేశారు. అందులో షెడ్లు (ఇండ్లు) సైతం నిర్మించుకున్నార�