రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని కొత్వాల్గూడ గ్రామంలో 52 ఎకరాల భూమిపై నెలకొన్న వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. దాదాపు రూ.250 కోట్లకు పైగా విలువ చేసే ఈ భూములు ప్రభుత్వానికి చెందినవేనంటూ రంగారెడ్
నిజాంపేటలోని ప్రభుత్వ భూముల్లో వెలసిన పలు నిర్మాణాలను రెవెన్యూ అధికారులు శనివారం కూల్చివేశారు. ‘జాగా కనిపిస్తే.. పాగా’ పేరిట ‘నమస్తే’లోప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. అయితే నామమాత్రంగా కూ�
‘రాజధాని నడిబొడ్డున బిగ్ స్కెచ్' పేరుతో ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం హైదరాబాద్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 ప్రధాన రహదారిపై సుమారు 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాజేసే
భూ రికార్డుల్లో అనుభవదారు కాలమ్ను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెచ్చింది. రైతుల భూమి హక్కులను కాపాడుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ‘కాస్తు కాలమ్' పేరుతో రైతులపై పిడుగు వేయనున్నది. గతంల�
‘నా చావుతోనైనా సమస్య పరిష్కరిస్తరా’ అని ఓ మహిళా రైతు కన్నీటి పర్వమైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అంతారం గ్రామానికి చెందిన తోపుగొండ రాములమ్మ భర్త గతంలో చనిపోయాడు.
ఒకాయన ఉమ్మడి రాష్ట్రంలో ‘పెద్ద’ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కూడా ప్రభుత్వంలో రాజసంగా కీలక మంత్రి హోదాలో ఉన్నారు. మరొకాయన ప్రస్తుత ప్రభుత్వంలో ‘కీలక’ మంత్రిగా పనిచేస్తున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద భూ సర్వేను రెవెన్యూ యంత్రాంగం ప్రారంభించింది. ప్రభుత్వ భూములలో పైలెట్ ప్రాజెక్ట్ కింద సర్వే నిర్వహించి కేఎంఎల్ మ్యాప్(గూగుల్)లో పొందు పరిచే�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం చౌటపల్లి స్టేజీ వద్ద ఇండస్ట్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. బంగారు పంటలు పండే తమ భూములు ఇండస్ట్ట్రియల్ పార్కు �
సుడా వెంచర్ కోసం తమ భూములను బలవంతంగా తీసుకున్నారని, ఆ వెంచర్లో ప్లాట్లు కొంటే భవిష్యత్లో తమ నుంచి కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వస్తదని సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి సుడా వె�
నిజామాబాద్ జిల్లాలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతున్నది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఇదంతా కొనసాగడం గమనార్హం. పోలీసులు, రెవెన్యూ అధికారుల పరోక్ష మద్దతుతో పెద్ద ఎత్తున ఇసుక దందా కొనసాగుతోంది.
తాత, ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామంటే ఊరుకునేది లేదని, ప్రాణాలు పోయినా భూములు ఇవ్వమని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని చౌటపల్లి సర్వేనంబర్ 312ల�
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని పీఏసీసీఎస్ సిబ్బందికి నారాయణపేట అదనపు కలెక్టర్ బెన్షాలం సూచించారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమ�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి, గండిమైసమ్మ-దుండిగల్ మండల పరిధిలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా.. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. సర్కారు స్థలాలు కబ్జాకు గురవుతు�