రామోజీ యాజమాన్యం ఆధీనంలో ఉన్న పేదల ఇండ్ల స్థలాలను విడిపించి పేదలకు పంపిణీ చేయకపోతే మరో పోరాటానికి సిద్ధమవుతామని సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలో ఆయన వ
జీవనోపాధి కోసం పలువురు చిరు వ్యాపారులు ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్న షాపులను, డబ్బాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ ఘటన శనివారం ఉదయం మండలంలోని వడపర్తి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.
మండలంలోని ఇందువాసికి చెం దిన ముత్తయ్య పట్టాదారు. ఇతడికి ఇందువాసి శివారులో 385/బీ/1 సర్వేనెంబర్లో ఎ.5.18గుంటల భూమి ఉన్నది. ముత్తయ్య చాలాకాలం కిందట మృతిచెందినా కూడా 09-03-2019న మృతిచెందినట్లు మరణ ధ్రువీకరణ పత్రం పొం�
జైపూర్ మండలంలోని ఇందారంలో 1113 సర్వే నంబర్లో హద్దు లు గుర్తించేందుకు సోమవారం సర్వేయర్ రా మస్వామి సర్వే నిర్వహిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. వందల సంవత్సరాలుగా ఇండ్లు నిర్మించుకుని తాతలు తండ్రుల
అమాయకులను మోసం చేయడమే లక్ష్యంగా కొంతమంది మోసగాళ్లు, రెవెన్యూ అధికారులు, సబ్రిజిస్ట్రార్లతో కుమ్మక్కవుతున్నారని హైకోర్టు ఘాటు వ్యాఖ్య చేసింది. అసైన్డ్ భూములను భూమార్పిడి చేసి విక్రయిస్తున్నారని అభి
విలేకరి ముసుగులో ఓ వ్యక్తి అర్చకుడిని నిలువునా ముంచాడు. ఎస్సారెస్పీలో పోయిన భూమి పట్టా చేయిస్తానని రూ.31.50 లక్షలు వసూలు చేసి, నకిలీ ప్రొసీడింగ్ చేతిలో పెట్టాడు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూముల కబ్జాలపై లేక్క తెల్చేలా జిల్లా రెవెన్యూ యంత్రాంగం సిద్దమైంది. జవహర్నగర్లో సుమారు 5,977 వేల ఎకరాల పైచిలుకు �
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీలు, ఇండస్ట్రియల్కారిడార్ దౌర్జన్యంగా భూములను లాక్కొంటున్నారు. ఉన్న ఎకరం, రెండెకరాలన�
మంజీరా పరీవాహక ప్రాంతంలో మారీచులు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి వేళ అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. నిత్యం వందలాది ట్రిప్పుల ఇసుకను తరలించుకు పోతున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులను మచ్చిక చేసుకుని మం
‘మేం గుంట చొప్పున భూమి అమ్ముతాం. రిజిస్ట్రేషన్ కూడా చేపిస్తాం. లే-అవుట్ అవసరం లేదు. ఫామ్ల్యాండ్స్ మీద పెట్టుబడి పెట్టండి. మీ భూమిలో ఎర్రచందనం, శ్రీగంధం చెట్లు పెట్టిస్తాం.