కాంగ్రెస్ ప్రభుత్వ అసంబద్ధ, అసమర్థ విధానాలతో ఆర్థికంగా రాష్ట్రం పతనం అవుతున్నది. తెలంగాణ ఏర్పడినది మొదలు ఏటేటా మెరుగైన ఆదాయం సాధించి కళకళలాడిన ఖజానా.. రేవంత్రెడ్డి ప్రభుత్వం వచ్చాక కళతప్పడం మొదలైంది.
ఓరుగల్లు పరువు తీసిన కాంగ్రెస్ సర్కారు ఆడబిడ్డలకు క్షమాపణలు చెప్పాలని జనగామ మ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జనగామలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎ�
దళితులకు కాంగ్రెస్ ఏనాడూ పదవులు ఇవ్వలేదు. 1985 నుంచి ఇప్పటివరకు పార్టీలో ఎంతమంది దళితులకు పదవులు ఇచ్చారో చెప్పాలి. 98 మంది అధ్యక్షుల్లో నలుగురు కూడా దళితులు లేరు. 46 ఏండ్లపాటు కాంగ్రెస్ పార్టీకి గాంధీలే అధ్
కాంగ్రెస్ పాలనలో గ్రామసీమలు సమస్యలతో సతమతమవుతున్నాయి. నిధులు రాక, పాలకవర్గాలు లేక గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడింది. పాలన అస్తవ్యస్తంగా సాగుతున్నది. ప్రత్యేకాధికారులు పాలనలో సమస్యలు పరిష్కారా�
రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించి, సంక్షేమ పథకాలు, ఉద్యోగుల బకాయిలను ఎగ్గొట్టేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
HYDRAA | రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 84/పీలో ఉన్న 8.15 ఎకరాల ఎఫ్టీఎల్, బఫర్జోన్లోని భూముల్ని నివాసయోగ్య భూములుగా మార్చేందుకు అభ్యంతరాలు కోరుతూ హెచ్ఎండీఏ ఈ ఏడాది జనవరి 10న నో
కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిందని పదేపదే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి నిజంగా చిత్�
తెలంగాణ ప్రభుత్వం అందాల పోటీల పేరిట ఆర్భాటం చేస్తూ, హడావుడి సృష్టిస్తున్నది. ఇందులో భాగంగా మన ఆడబిడ్డల ఆత్మాభిమానం, స్వాభిమానంతో ఆటలాడుతున్నది. బుధవారం నాడు రేవంత్రెడ్డి సర్కార్ మన ఆడబిడ్డలతో ప్రపంచ �
రాణి రుద్రమదేవి, చాకలి ఐలమ్మ వారసులుగా సమ్మక్క సారలమ్మల పౌరుషాన్ని పుణికి పుచ్చుకున్న తెలంగాణ గడ్డపై.. ఇక్కడి ఆడబిడ్డలతో అందాల భామల కాళ్లు కడిగించడమేంటని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డ
సీఎం రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. జనగామ జిల్లా పాలకుర్తిలో గురువారం బీఆర్ఎస్ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం న�
Congress Party | కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సరస్వతి పుష్కరాల్లో భాగంగా వీఐపీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సరస్వతీ మాత విగ్రహన్నీ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తున్న క్రమంలో చెన్నూరు నియోజకవర్గానికి చెందిన కా
Y Satish Reddy | రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కారు ప్రాధాన్యత ధాన్యపు రాశులా..? లేకపోతే అందాల రాశులా అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి ప్రశ్నించారు.
Homeguard Suicide | రాష్ట్రంలోని హోంగార్డుల పట్ల కాంగ్రెస్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. 15 రోజులైనా నేటికీ జీతాలు ఇ
MLA Sabitha | రుద్రమదేవి, సమ్మక్క సారాలక్క లాంటి వీర వనితలు పుట్టిన నేలపై తెలంగాణ ఆడబిడ్డలకు ఘోర అవమానం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
KTR | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి తన తప్పు ఒప్పుకోవాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.