రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య విభేదాలు మరింత ముదిరాయా?. సీఎం రేవంత్ రెడ్డి ఒంటరైపోయారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇది నిజమేనని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రేవంత�
ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేరును సొంతపార్టీ ఎమ్మెల్యేలు, నాయకులే మరిచిపోయేవారు. చాలా సందర్భాల్లో సినీ ప్రముఖుల నుంచి రాజకీయ నేతల వరకు సీఎం పేరును గుర్తుంచుకోలేని దుస్థితి. కానీ తాజాగా ముఖ్య
ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేరును సొంతపార్టీ ఎమ్మెల్యేలు, నాయకులే మరిచిపోయేవారు. చాలా సందర్భాల్లో సినీ ప్రముఖుల నుంచి రాజకీయ నేతల వరకు సీఎం పేరును గుర్తుంచుకోలేని దుస్థితి.
ప్రాజెక్టులను పూర్తిచేయాలని ఎంతో ఉత్సాహం ఉన్నా నిధుల కొరత ఉన్నదని, అయినప్పటికీ సర్దుబాటు చేస్తూ నిర్మిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఇంజినీర్లు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లో సర్వీస్ సెక్టార్ను సరళీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్(ఆర్టీఐ)కు కొత్తగా నియమితులైన నలుగురు కమిషనర్లు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. సచివాలయంలో నిర్వహించి న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు.
Sunitha Rao | టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్పై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీత రావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కమిటీల్లో సీనియర్ మహిళా నేతలకు ప్రాధాన్యం లేకుండా పోతుందని �
Police Jobs | ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తక్షణం నోటిఫికేషన్లు జారీ చేయాలని పోలీసు నిరుద్యోగ అభ్యర్థుల జేఏసీ డిమాండ్ చేసింది.
RS Praveen Kumar | రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని మాదాపూర్లో ఒక చిన్న భూమిని కలిగి ఉన్నందుకు అక్కడి ల్యాండ్ మాఫియా దళితుల మీద మారణాయుధాలతో దాడి చేసి నేటికి మూడు రోజులైతున్నది అని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప�
Nagarjuna | హైదరాబాద్లో 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు ఇటీవల అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.తాజాగా నగరంలోని చారిత్రాత్మక చౌమహల్లా ప్యాలెస్లో అందాల భామల కోసం ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి�
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు (Saraswathi Pushkaralu) మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్నారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారుల ఏర్పాటు చేసిన హోర్డింగ్లు వివాదానికి దారితీశాయి.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పింఛన్ పెంపుతో పాటు కొత్తవారికి పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. ఏడాదిన్నర అవుతున్నా కనికరించడం లేదు.
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విధ్వంస పాలన సాగిస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ ధ్వజమెత్తారు. ఆయన ప్రజావ్యతిరేక అభివృద్ధి నమూనాను అమలు చేస్తున్నారని విమర్శించారు.