తమ గ్రామానికి వచ్చి తమ సమస్యలను ప్ర స్తావించకుండానే సీఎం రేవంత్రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించడంపై చెంచులు తీవ్రంగా మండిపడుతున్నారు. చెంచు పెంటల్లో తాగునీటి సౌకర్యం, ఐటీడీఏ సౌకర్యం, డీఎఫ్వోకు అప్పగి
Harish Rao | ఆర్భాటంగా డిక్లరేషన్లు ప్రకటించడమే తప్ప.. అమలు చేసే డెడికేషన్ మాత్రం అస్సలు లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. అమలు చేస్తామన్న రైతు డిక్లరేషన్ ఆగమైపోయింది.. బీరాలు ప
Vemula Prashanth Reddy | చెరిపేస్తే చెరిగిపోయేవి కావు కేసీఆర్ ఆనవాళ్లు అని రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం అయింది అనుకుంటా అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సెటైర్లు వేశారు. తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అ�
KTR | అందాల పోటీల మీద పెట్టిన శ్రద్ధ.. మౌలిక వసతుల కల్పనపై పెడితే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు, ఫైరిం�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం (Amrabad) మాచవరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నారు. అమ్రాబాద్ మండలంలోని బీఆర్ఎస్ శ్రే
కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయినట్టుగా మారింది ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీ. నూతన విధానంతో భారీ ఆదాయం వస్తుందన్న ప్రభుత్వ పెద్దలు, అధికారులు మాటలు తప్పని తేలిపోయింది.
గుల్జార్హౌస్లో ఘోర అగ్నిప్రమాదం జరిగి, 17 మంది చనిపోయారు. వీరిలో 8 మంది చిన్నారులున్నారు. ఇంత భారీ ప్రమాదం జరిగినా సీఎం రేవంత్రెడ్డి చలించలేదని రాజకీయవర్గాల్లో, సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుత�
ఎయిర్పోర్ట్ మెట్రో.. కేసీఆర్ ప్రభుత్వం సాంకేతికంగా కొలిక్కి తెచ్చి రూ.6,250 కోట్లతో శంకుస్థాపన చేసి పట్టాలెక్కించిన కీలకమైన మెట్రో ప్రాజెక్టు. కానీ రేవంత్రెడ్డి ప్రభుత్వం వచ్చీరాగానే రద్దు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది అర్హులైన పేద ప్రజలకు ముద్ర రుణాల మంజూరులో అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు వాపోయారు.
గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదంలో 17 మంది మృతిచెందడం బాధాకరమని పేర్కొన్నారు.
చార్మినార్ సమీపంలోని మీర్చౌక్ (Mirchowk) అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 16కు పెరిగింది. ఆదివారం తెల్లవారుజామున మీర్చౌక్లోని గుల్జార్హౌస్లో (Gulzar House) భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలర
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులో లేదా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చని సూచనప్రాయంగా తెలిపారు. శనివారం ఆయన నిజామాబాద్
‘తెలంగాణ రాష్ర్టానికి రేవంత్రెడ్డి షార్ట్కట్ సీఎంగా మారా రు.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో అనుభవరాహిత్యం, అపరిపక్వత కనిపిస్తున్నది‘ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు.