Vinod Kumar | మిస్ వరల్డ్ పోటీదారులను 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు ఎందుకు తీసుకెళ్లలేదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు మిస్ వరల్డ్ పోటీదారులను తీసుకువెళ్లకుండా ర
Rega Kantha Rao | కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత గిరిజన, ఆదివాసీల బతుకులు ఆగమయ్యాయని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సీఎం రేవంత్మాత్రం గప్పాలు కొడుతూ పబ్బం గడపుతున్నారని ధ్వజమెత్తారు.
Amarachinta | అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. స్థానిక ఎన్నికలు అంటూ ప్రజల్లోకి వెళ్లడానికి ధైర్యం చాలడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొంకనూన్ పల్లె భగవంత్ రెడ్
Guvvala Balaraju | నిన్న అచ్చంపేట నియోజకవర్గం మాచారంలో ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి చెంచుల గొంతు నొక
చార్మినార్ సమీపంలోని గుల్జార్హౌస్లో భారీ అగ్నిప్రమాదం (Gulzar house Incident) జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. ఆరుగురు ఉన్నతాధికా�
మినీ అంగన్వాడీ కార్యకర్తలను అంగన్వాడీలుగా గుర్తించి పూర్తి జీతం చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. అంగన్వాడీలుగా గుర్తించి ఏడాది దాటినా కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఇ�
యాసంగి రైతుభరోసా పెట్టుబడి సాయంపై మిగిలిన రైతులు ఆశలు వదులుకోవాల్సిందేనా? ఈ సీజన్కు కూడా రేవంత్రెడ్డి సర్కారు ఎగనామం పెట్టినట్టేనా? అంటే ప్రభుత్వవర్గాలు అవుననే చెప్తున్నాయి. ఇప్పటికే యాసంగి సీజన్ మ
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అనేక హామీలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కారు తాజాగా మరో హామీపై చేతులెత్తేసింది. నిరుపేదలకు ఇంటిజాగలు ఇవ్వలేమని, ప్రభుత్వం వద్ద భూమి లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప�
అధికారంలోకి రాగానే ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, క్రమం తప్పకుండా జాబ్క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ అభయ హస్తం మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వ
సామాన్యులకే కాదు, చట్టాన్ని అమలు చేసే పోలీసులకైనా.. చివరకు చట్టాన్ని చేసే ప్రజాప్రతినిధులకైనా.. ఒకే చట్టం! అయితే, రాజకీయ చదరంగంలో పావులుగా మారిన కొందరు పోలీసు అధికారులు ఈ వాస్తవాన్ని మరిచిపోతున్నారు. రాజక
ప్రభుత్వ సొమ్మును ఉద్యోగులు దోచుకుంటున్నట్టుగా సీఎం రేవంత్రెడ్డి అవమానించడం సిగ్గుచేటని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగులు నెలనెలా దాచుకున్న డబ్బును రిటైర్ అయిన తర్వాత వ�
కురుల సిరులున్న అమ్మ కొప్పు ఎటువేసినా అందమే అన్నట్టు ఆదాయం పంచుకునే మార్గాలు తెలిసిన సర్కారు ఏది చేసినా కుదురుగానే ఉంటుంది. మన ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డికి ఈ విషయంలో పెద్దగా ప్రవేశం లేదని ఆయనే పరోక్షం�
ఎన్నికల ముందు మన ఆడబిడ్డల పెండ్లికి తులం బంగారం ఇస్తానని నమ్మించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎగ్గొట్టి పైసల్లేవన్నవ్. కానీ.. ప్రపంచ సుందరీమణులకు ఒక్కొక్కరికి 30 తులాల చొప్పున బంగారం
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని మరిచిపోయాడని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. రేవంత్ పాలనలో ప్రజలకు సంక్ష�
అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరికీ 100 రోజు ల్లో ఉచితంగా సోలార్ పంపుసెట్లను అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఇంది ర సౌర గిరి జల వికాస పథకం గిరిజనులకు వరంలాంటిదని చెప్పారు.