రైతులు తమ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అందాల పోటీలపై మాత్రం రివ్యూల మీద రివ్యూలు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్�
ఓల్డ్సిటీ వీధుల్లో మిస్ వరల్డ్ సుందరీమణులు హెరిటేజ్ వాక్లో భాగంగా చార్మినార్ వద్ద సందడి చేశారు. చార్మినార్ వద్ద ఫొటోషూట్ కు హాజరైన సుందరాంగులు, ఈ చరిత్రాత్మక వేదిక నుంచి అభివాదం చేస్తూ సంతోషం వ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అండదండలతో నిర్వహిస్తున్న డిజిటల్ పత్రిక ‘తెలంగాణ స్ర్కైబ్' బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో చెడు అభిప్రాయాన్ని పెంచేలా తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నదని ఆరోపిస్తూ బీఆర్ఎస
ప్యారానగర్ డంపింగ్యార్డును (Pyaranagar Dumping Yard) రద్దు చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోగా ఊర్లను వదిలి పోయేలా చేస్తుందని రైతు జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారంతో 98 రోజులుగా డంపింగ్యార్డు (MSW)కు �
సీఎం రేవంత్ రెడ్డి ఓ సైకో, శాడిస్టు అని తాను చేసిన వ్యాఖ్యలకు కట్టబడి ఉన్నా అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మేడ్చల్లోని తన స్వగృహంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈటల సోమవారం విల
ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ సొనాట సాఫ్ట్వేర్..హైదరాబాద్లో మరో నూతన సెంటర్ను నెలకొల్పింది. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వంశీరాం టెక్పార్క్లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి ర�
కేసీఆర్ హయాంలో పరిశ్రమల ఏర్పాటు కోసం సిద్ధం చేసిన 1.75 లక్షల ఎకరాల భూములను కాంగ్రెస్ సర్కారు స్టాక్ ఎక్సైంజ్లో కుదువ పెట్టేందుకు కుట్రలు చేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ప�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓ సైకో, శాడిస్టు అంటూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టబడి ఉన్నానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. సోమవారం ఆయన మేడ్చల్లోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ..
రోడ్లు భవనాల శాఖలో సుమారు రూ.18 వేల కోట్ల విలువయ్యే పనులు వివిధ దశల్లో కొనసాగుతుండగా ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే చెల్లించిందని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) ఆవేదన వ
RTI | తెలంగాణ ఆర్టీఐ కమిషనర్లుగా నలుగురు నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు.
KTR | ఓ వైపు అందాల పోటీల్లో ముఖ్యమంత్రి మునిగితేలుతుంటే.. మరోవైపు వడదెబ్బకు తాళలేక ధాన్యం కుప్పలపైనే ఓ అన్నదాత బలికావడం అత్యంత బాధాకరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారని ఎమ్మెల్సీ కవిత (Kavitha) విమర్శించారు. టీజీఐఐసీలో 1.75 లక్షల ఎకరాలను కేసీఆర్ అందుబాటులో ఉంచారని, ప్రస్తుత ప్రభుత్వం ఆ భూమిని తాకట్టుపెట్టేందు�
హామీలు ఇవ్వడం వాటిని అమలు చేయకపోవడం,అడిగితే ప్రతిపక్షాలపై నెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి (Congress Govt) అలవాటుగా మారింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇందులో దివ్యాంగుల�