రేవంత్రెడ్డి దివాలాకోరు సీఎం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇన్నేండ్ల తన రాజకీయ అనుభవంలో ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్రెడ్డిలా దివాలాకోరు మాటలు మాట్లాడలేదని చెప్పారు.
తెలంగాణ ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మెజార్టీ రాజకీయ పార్టీలు మావోయిస్ట్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చలు జరుపాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తమ నుంచి ఆరు నెలల వరకు కాల్పుల విరమణ పాటిస్తున్�
ములుగు జిల్లా వాజేడులో ఆపరేషన్ కగార్లో భాగంగా కూం బింగ్ నిర్వహిస్తున్న సమయంలో మందుపాతర పేలి మృతి చెందిన తెలంగాణ గ్రేహౌండ్స్ జవాన్లు వడ్ల శ్రీధర్ (30), సందీప్ అంత్యక్రియలను శుక్రవారం ప్రభుత్వ లాంఛన�
రేవంత్రెడ్డి ప్రభుత్వం కబ్జాకోరులకు కొమ్ముకాస్తున్నదని, కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయడం లేదని ఏఐసీసీ సభ్యుడు, నేషనల్ ట్రైనింగ్ కో-ఆర్డినేటర్ స్పెన్సర్లాల్ మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్స�
నేషనల్ డిఫెన్స్ ఫండ్కు వివిధ వర్గాలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల వేతనం విరాళంగా ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి భావిస్తున్నారు. ఈ అంశంపై డిప్యూటీ స
అలవిగానీ హామీలతో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్.. వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తోంది. అరకొరగా ఇస్తున్న కొన్ని పథకాలను పూర్తిగా అనర్హులకే కట్టబెడుతోంది.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం పతనమైందని, అప్పు పుట్టడంలేదని, ఎవరూ నమ్మడంలేదనీ వేదిక ఏదైనా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇదే ప్రసంగం చేస్తున్నారు. ఆ మధ్య సచివాలయ ఉన్నతాధికారులు కూడా పొదుపు సూత్రాలు, వాటి ప్ర
అసెంబ్లీ ఎన్నికల వేళ అడ్డగోలు హామీలు గుప్పించిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలులో ఆంక్షలు పెడుతున్నది. గతంలో ఏ ప్రభుత్వం పెట్టని విధంగా మెజార్టీ పథకాల్లో కొర్రీలు పెట్టి, కోత విధిస్తున్నది. ర
సీఎం రేవంత్రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణారెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీఎం అనుచరుడు ఫయీమ్ ఖురేషీ కలిసి ఖజానాకు వేల కోట్ల రూపాయలు గండి కొడుతున్నారని కాంగ్రె స్ మాజీ నాయకుడు బక్కా జడ్సన్ ఆరోప
పూటకోమాట చెప్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సీఎం రేవంత్రెడ్డికి అలవాటుగా మారిందని మంత్రి హరీశ్రావు తీవ్రంగా మండిపడ్డారు. పెళ్లికి వెళ్లడం కోసం 10వ తరగతి పరీక్షల ఫలితాల విడుదలలో ఆలస్యం చేయడం, నియామకప�
CM Revanth Reddy | ఎవరేమనుకున్నా, ఎంతమంది వ్యతిరేకించినా సరే ఆక్రమణదారులను నిర్మూలిస్తామని, మూసీ ప్రక్షాళన తప్పకుండా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. హైదరాబాద్ ప్రజలకు తాగునీటిని అందించే జంట జలాశ�
DTF | ఉద్యోగుల వల్లనే రాష్ట్రం అప్పుల పాలవుతుందన్నట్లుగా దేశంలో ఏ సీఎం మాట్లాడని విధంగా ముఖ్యమంత్రి ఉద్యోగ ఉపాధ్యాయులను అవమానిస్తూ మాట్లాడడాన్ని డీటీఎఫ్ తీవ్రంగా ఖండించింది.
వరంగల్ నగరంలో ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రౌడీలరాజ్యం నడుస్తున్నదనే విమర్శలొస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ అనుచరుడైన ఒక మాజీ రౌడీషీటర్ ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోతున్నదని చివరకు కాంగ్ర�