దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 21తో ముగిసిన వారంలో ఈ నిల్వలు 2.164 బిలియన్ డాలర్ల మేర తగ్గి 584.248 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. అంతక్రితం వారం ఇవి 1.657 బిలియన్ డాలర్ల మేర పెరిగి 5
రైతులు పంట రుణాల కోసం, ప్రైవేటు అప్పులు తీర్చుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు శుక్రవారం ఓ ప్రకటనలో సూచించారు. ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రైత
ఈ ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను దేశ జీడీపీ అంచనాను మంగళవారం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తగ్గించింది. 5.9 శాతానికి పరిమితం చేసింది. ఇంతకుముందు ఇది 6.1 శాతంగా ఉన్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతం ఉంటుందంటూ రిజర్వ్బ్యాంక్ ప్రకటించిన అంచనాల్ని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ నోమురా తిరస్కరించింది.
స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు కూడా లాభాల్లో ముగిశాయి. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో వడ్డీరేట్లకు సంబంధించిన సూచీలు కదంతొక్కాయి.
విదేశీ మారకం నిల్వలు మళ్లీ పడిపోయాయి. ఈ నెల 10తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.39 బిలియన్ డాలర్లు తగ్గి మూడు నెలల కనిష్ఠ స్థాయి 560.003 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రిజర్వుబ్యాంక్ మరోసారి గోల్డ్ బాండ్లను జారీ చేసింది. ఈ నెల 6 నుంచి 10 వరకు విక్రయించనున్న గ్రాము గోల్డ్ బాండ్ ధరను రూ.5,611గా నిర్ణయించింది.
రిజర్వ్బ్యాంక్తోపాటు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు సైతం భారత వృద్ధి అంచనాల్లో కోత పెడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి దేశీయ రేటింగ్ ఏజెన్సీ ‘ఏక్యూట్ రేటింగ్' చేరింది.
కొద్ది వారాలుగా చల్లపడిన ఆహార పదార్థాల ధరలు తిరిగి కొండెక్కుతున్నాయి. ఆహారోత్పత్తుల ధరలు పెరగడంతో జనవరి నెలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠస్థాయి 6.52 శాతానికి చేరింది.
అదానీ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్బీఐ, ఎల్ఐసీ, రిజర్వ్బ్యాంక్ కార్యాలయాల ముందు చేపట్టే ఆం దోళనలను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
అదానీ, అతని కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై వెంటనే దర్యాప్తు జరిపించాలని, సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
వాణిజ్య వర్గాలకు, కార్పొరేట్లకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్న మోదీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు మాత్రం మొండిచేయి చూపిస్తున్నది. 2019లో ఒక్క దెబ్బతో కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గ�