మళ్లీ అదే నిర్ణయం.. ఈసారి రూ.2వేల నోటుకు ఎసరొచ్చింది. ‘క్లీన్ నోట్ పాలసీ’ పేరుతో చలామణిలో ప్రస్తుతమున్న పెద్ద నోటుకు భారతీయ రిజర్వు బ్యాంక్ బైబై చెప్పేసింది.
కేంద్ర ప్రభుత్వానికి భారీ డివిడెండ్ ఇవ్వాలని రిజర్వ్బ్యాంక్ నిర్ణయించింది. 2022-23 సంవత్సరానికి రూ.87,416 కోట్ల డివిడెండ్ చెల్లించాలన్న ప్రతిపాదనను శుక్రవారం గవర్నర్ శక్తికాంత్దాస్ నేతృత్వంలో ముంబైల�
దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 21తో ముగిసిన వారంలో ఈ నిల్వలు 2.164 బిలియన్ డాలర్ల మేర తగ్గి 584.248 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. అంతక్రితం వారం ఇవి 1.657 బిలియన్ డాలర్ల మేర పెరిగి 5
రైతులు పంట రుణాల కోసం, ప్రైవేటు అప్పులు తీర్చుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు శుక్రవారం ఓ ప్రకటనలో సూచించారు. ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రైత
ఈ ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను దేశ జీడీపీ అంచనాను మంగళవారం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తగ్గించింది. 5.9 శాతానికి పరిమితం చేసింది. ఇంతకుముందు ఇది 6.1 శాతంగా ఉన్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతం ఉంటుందంటూ రిజర్వ్బ్యాంక్ ప్రకటించిన అంచనాల్ని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ నోమురా తిరస్కరించింది.
స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు కూడా లాభాల్లో ముగిశాయి. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో వడ్డీరేట్లకు సంబంధించిన సూచీలు కదంతొక్కాయి.
విదేశీ మారకం నిల్వలు మళ్లీ పడిపోయాయి. ఈ నెల 10తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.39 బిలియన్ డాలర్లు తగ్గి మూడు నెలల కనిష్ఠ స్థాయి 560.003 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రిజర్వుబ్యాంక్ మరోసారి గోల్డ్ బాండ్లను జారీ చేసింది. ఈ నెల 6 నుంచి 10 వరకు విక్రయించనున్న గ్రాము గోల్డ్ బాండ్ ధరను రూ.5,611గా నిర్ణయించింది.
రిజర్వ్బ్యాంక్తోపాటు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు సైతం భారత వృద్ధి అంచనాల్లో కోత పెడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి దేశీయ రేటింగ్ ఏజెన్సీ ‘ఏక్యూట్ రేటింగ్' చేరింది.