రిజర్వ్బ్యాంక్తోపాటు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు సైతం భారత వృద్ధి అంచనాల్లో కోత పెడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి దేశీయ రేటింగ్ ఏజెన్సీ ‘ఏక్యూట్ రేటింగ్' చేరింది.
కొద్ది వారాలుగా చల్లపడిన ఆహార పదార్థాల ధరలు తిరిగి కొండెక్కుతున్నాయి. ఆహారోత్పత్తుల ధరలు పెరగడంతో జనవరి నెలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠస్థాయి 6.52 శాతానికి చేరింది.
అదానీ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్బీఐ, ఎల్ఐసీ, రిజర్వ్బ్యాంక్ కార్యాలయాల ముందు చేపట్టే ఆం దోళనలను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
అదానీ, అతని కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై వెంటనే దర్యాప్తు జరిపించాలని, సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
వాణిజ్య వర్గాలకు, కార్పొరేట్లకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్న మోదీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు మాత్రం మొండిచేయి చూపిస్తున్నది. 2019లో ఒక్క దెబ్బతో కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గ�
విదేశీ మారకం నిల్వలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. 2021లో రికార్డు స్థాయికి చేరుకున్న నిల్వలు ఈ మరుసటి ఏడాది చివరినాటికి లక్షల కోట్ల స్థాయిలో కనుమరుగయ్యాయి. 2021 అక్టోబర్లో రికార్డు స్థాయి 645 బిలియన్ డా�
బ్యాంకింగ్ అంబుడ్స్మన్ అందుకుంటున్న ఫిర్యాదుల్లో అధిక భాగం ఏటీఎం/డెబిట్ కార్డులు, మొబైల్, నెట్ బ్యాంకింగ్కు సంబంధించినవేనని రిజర్వ్బ్యాంక్ తెలిపింది. బ్యాంకింగ్ సేవల్లో వినియోగదారులు ఎదుర�
రిజర్వు బ్యాంక్ మరోసారి గోల్డ్ బాండ్లను జారీ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సిరీస్-3లో భాగంగా ఈ నెల 19 నుంచి 23 వరకు సావరిన్ గోల్డ్ బాండ్లను విక్రయించనున్నది. అలాగే నాలుగో విడుత వచ్చే ఏడాది మార్చి 6 నుంచి
దేశంలో ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలో కొనసాగడం, ప్రపంచ ప్రధాన కేంద్ర బ్యాంక్లు ద్రవ్య విధానాన్ని మరింత కఠినతరం చేస్తున్న నేపథ్యంలో వడ్డీ రేట్లను రిజర్వ్బ్యాంక్ పెంచవచ్చని మెజారిటీ విశ్లేషకులు అంచనా
రూపాయి పతనాన్ని నిలువరించడానికి రిజర్వ్బ్యాంక్ ఖర్చుచేస్తున్న డాలర్లతో భారత్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు వేగంగా హరించుకుపోతున్నాయి.అక్టోబర్ 14తో ముగిసిన వారంలో ఈ నిల్వలు 27 నెలల కనిష్ఠస్థాయి 528.7 బ�
రూపాయి విలువ పతనంకావడం ఆందోళనకరమైన అంశమేనని, ప్రత్యేకింది అధిక దిగుమతులపై ఆధారపడే భారత్కు ఇబ్బంది కలుగుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేశ్ ఖారా చెప్పారు.
బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ మరోసారి రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటుతో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును పావు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.