నోమురా అంచనా ముంబై, మే 10: భారత్లో ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలో ఉన్నందున, రిజర్వ్బ్యాంక్ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ నోమురా అభిప్రాయపడింది. ఈ 2022 సంవత్సరంలో ఆ�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఇక నుంచి వృద్ధికంటే ద్రవ్యోల్బణంపైనే తమ దృష్టి ఉంటుందని ఇటీవల ప్రకటించిన రిజర్వ్బ్యాంక్ జూన్లో వడ్డీ రేట్ల పెంపును ప్రారంభిస్తుందన్న అంచనాలు గట్టిగా విన్పిస్తున్నాయి. ఇంతకు�
ఇక అన్ని ఏటీఎంల్లో అమలు ఇక నుంచి ఏటీఎంల ద్వారా కార్డుల్లేకుండా నగదు విత్డ్రా చేసే సదుపాయాన్ని ప్రవేశపెట్టేందుకు అన్ని బ్యాంక్లనూ అనుమతించాలని రిజర్వ్బ్యాంక్ నిర్ణయించింది. ప్రస్తుతం కొన్ని బ్యాం
7.2 శాతానికి తగ్గింపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఏర్పడిన సరఫరా అడ్డంకులు, గరిష్ఠ చమురు ధరల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును రిజర్వ్బ్యాంక్ భారీగా కోతపెట్టింది. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీ
ప్రభుత్వ లావాదేవీల కోసం న్యూఢిల్లీ, మార్చి 25: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చివరిరోజైన మార్చి 31న ప్రభుత్వ ఖాతాల వార్షిక ముగింపు నేపథ్యంలో ఆ రోజు బ్యాంక్లు స్పెషల్ క్లియరింగ్ కార్యలాపాలు నిర్వహిస్తాయ�
9.65 బిలియన్ డాలర్లు తగ్గిన ఫారెక్స్ రిజర్వులు ముంబై, మార్చి 18: విదేశీ మారకం నిల్వలు కరిగిపోతున్నాయి. గతేడాది రికార్డు స్థాయిలో దూసుకుపోయిన దేశీయ విదేశీ మారకం నిల్వలు గత వారంలో 9.646 బిలియన్ డాలర్లు తగ్గి 622.2
డిజిటల్పై నియంత్రణ ఎత్తివేత ముంబై, మార్చి 12: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు భారీ ఊరట లభించింది. బ్యాంక్ డిజిటల్ వ్యాపారాలపై నియంత్రణ ఎత్తివేస్తు రిజర్వుబ్యాంక్ నిర్ణయ�