న్యూఢిల్లీ, ఆగస్టు 8:దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా వడ్డీరేట్లను పెంచేసింది. అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లను 5 బేసిస్ పాయింట్ల నుంచి 10 బేసిస్ పాయింట్ల వరకు ప�
న్యూఢిల్లీ, ఆగస్టు 5: ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) ఇండియాలో ఉంటున్న కుటుంబ సభ్యుల తరపున కరెంట్, గ్యాస్, వాటర్ తదితర యుటిలిటీ బిల్లులను, పాఠశాల, కళాశాల ఫీజులను చెల్లించడానికి భారత్ బిల్ పేమెంట్ సిస్టమ�
బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఫిక్స్డ్ డిపాజిట్ దారులకు శుభవార్తను అందించింది. పలు రకాల కాలపరిమితి కలిగిన రూ.2 కోట్లు లేదా అంతకంటే అధిక ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును అ
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ, జూలై 25: అధిక క్రూడ్ ధరలు, బంగారం దిగుమతుల పెరుగుదలతో విస్త్రతమవుతున్న కరెంట్ ఖాతా లోటును ప్రభుత్వం జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నదని ఆర్థిక మంత్రి నిర్మలా స
జూన్ నెలలో 7.01% నమోదు న్యూఢిల్లీ, జూలై 12: గత కొన్ని నెలలుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న రిటైల్ ధరల సూచీ స్వల్పంగా తగ్గింది. జూన్ నెలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణం 7.01 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాలు తగ్గడంతో
రెండేండ్లపాటు అధికరాబడుల్ని ఇచ్చిన స్టాక్ మార్కెట్లు ఇప్పుడు కుదేలయ్యాయి. మరోవైపు కనిష్ఠ వడ్డీతో సరిపెట్టేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) ప్రస్తుతం ఎక్కువరాబడిని ఆఫర్ చేస్తున్నాయి. అనిశ్చిత మార�
హై వాల్యూ చెక్ల క్లియరెన్స్పై పీఎన్బీ ముంబై, జూన్ 17: హై వాల్యూ చెక్ల క్లియరెన్స్కు వాటి పూర్తి వివరాలివ్వాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కస్టమర్లను కోరింది. అధిక విలువగల చెక్కుల్లో మోసాల్న
ఈఎంఐలు మరింత భారం అరశాతం రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. ఐదు వారాల్లో రెండో పెంపు సగటు ద్రవ్యోల్బణం 6.7 శాతం..జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం న్యూఢిల్లీ, జూన్ 8: ఐదు వారాలు గడవకముందే సామాన్యుడిపై రిజర్వ్బ్యాంక్ మరింత భ�
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)తో క్రెడిట్ కార్డుల అనుసంధానానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతించింది. దీంతో మరింత మందికి యూపీఐ సేవలు దరిచేరినైట్టెంది. ఇప్పటిదాకా కేవలం డెబిట్ కార్డులే యూపీఐతో అన
నోమురా అంచనా ముంబై, మే 10: భారత్లో ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలో ఉన్నందున, రిజర్వ్బ్యాంక్ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ నోమురా అభిప్రాయపడింది. ఈ 2022 సంవత్సరంలో ఆ�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఇక నుంచి వృద్ధికంటే ద్రవ్యోల్బణంపైనే తమ దృష్టి ఉంటుందని ఇటీవల ప్రకటించిన రిజర్వ్బ్యాంక్ జూన్లో వడ్డీ రేట్ల పెంపును ప్రారంభిస్తుందన్న అంచనాలు గట్టిగా విన్పిస్తున్నాయి. ఇంతకు�
ఇక అన్ని ఏటీఎంల్లో అమలు ఇక నుంచి ఏటీఎంల ద్వారా కార్డుల్లేకుండా నగదు విత్డ్రా చేసే సదుపాయాన్ని ప్రవేశపెట్టేందుకు అన్ని బ్యాంక్లనూ అనుమతించాలని రిజర్వ్బ్యాంక్ నిర్ణయించింది. ప్రస్తుతం కొన్ని బ్యాం
7.2 శాతానికి తగ్గింపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఏర్పడిన సరఫరా అడ్డంకులు, గరిష్ఠ చమురు ధరల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును రిజర్వ్బ్యాంక్ భారీగా కోతపెట్టింది. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీ
ప్రభుత్వ లావాదేవీల కోసం న్యూఢిల్లీ, మార్చి 25: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చివరిరోజైన మార్చి 31న ప్రభుత్వ ఖాతాల వార్షిక ముగింపు నేపథ్యంలో ఆ రోజు బ్యాంక్లు స్పెషల్ క్లియరింగ్ కార్యలాపాలు నిర్వహిస్తాయ�