గాయాలపాలైన గుండె స్థానంలో కృత్రిమ గుండె అమర్చే పద్దతులు అమల్లోకి వచ్చాయి. ఈ ఆపరేషన్లలో కూడా కొన్నిసార్లు సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో బయోహైబ్రిడ్ మోడల్ హృదయాన్ని మసాచుసెట్స్లోని
వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల తెల్లరక్త కణాల్లో వై-క్రోమోజోమ్ల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్టు జపాన్ పరిశోధకులు తాజాగా గుర్తించారు. ముఖ్యంగా 70 ఏండ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు వెల్లడిం�
ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభానికి ముందు కలవరపాటుకు గురిచేసే డెంగ్యూకు ఇక చెక్ పడనున్నది. దాని నివారణకు త్వరలోనే టీకా అందుబాటులోకి రానున్నది. జపాన్కు చెందిన ఫార్మాసంస్థ ‘టకేడా’ రూపొందించిన ఈ వ్యా
యాసంగి ధాన్యం మిల్లింగ్లో బియ్యం, నూకలు (అవుట్ టర్న్ రేషియా) ఎంత శాతం వస్తాయనేదానిపై ప్రభుత్వం శాస్త్రీయంగా అధ్యయనం చేయిస్తున్నది. ఇందుకోసం మైసూర్లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రిసెర్చ్ ఇన్స్టిట
జీవ వైవిధ్యంపై ఆధునిక పరిశోధనలు జరగాలని అటవీ జీవ వైవిధ్య సంస్థ (ఐఎఫ్బీ) డైరెక్టర్ డాక్టర్ రత్నాకర్ జవహరి అన్నారు. బుధవారం దూలపల్లిలోని ఐఎఫ్బీలో జరిగిన ప్రాంతీయ పరిశోధన సమావేశంలో
భూమిని పోలి, జీవానికి అనుకూలమైన గ్రహాన్ని వెతకడం కోసం చైనా శాస్త్రవేత్తలు కొత్త ప్రాజెక్టును ప్రతిపాదించారు. దీనికి క్లోజ్బై హ్యాబిటబుల్ ఎక్సోప్లానెట్ సర్వే(చెస్) అని పేరు పెట్టారు.
దోమలు మనిషి రక్తాన్నే ఎందుకు తాగుతున్నాయి? వేరే జీవుల రక్తాన్ని ఎందుకు తాగవు? అని అమెరికాకు చెందిన ప్రిన్స్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా ఆసక్తికర విషయం తెలిసింది.
మండలంలోని బసంత్పూర్- మామిడ్గి గ్రామ శివారులోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ వ్యవసాయ పరిశోధన కేంద్రం విభిన్న పంటల పరిశోధనకు కేరాఫ్గా నిలిచింది. ఈ కేంద్రంలో అధిగ దిగుబడులు సాధించేందుకు శాస్త్రవేత్తలు క�
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నలువైపులా నిర్మించనున్న టిమ్స్ దవాఖానలు పేదలకు ఉచితంగా సూపర్స్పెషాలిటీ వైద్యాన్ని అందించడంతోపాటు పరిశోధన కేంద్రాలుగా కూడా పనిచేయనున్నాయి.
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, భవనాలు కూలిపోయినప్పుడు శిథిలాల కింద చిక్కుకు పోయినవారిని గుర్తించడం చాలా ముఖ్యం. తొందరగా గుర్తించి సహాయ చర్యలు చేపట్టడం వల్ల వారి ప్రాణాలను
మనుషుల్లాగే పుట్టగొడుగులు కూడా మాట్లాడుకొంటాయని, ముచ్చట్లు చెప్పుకొంటాయని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ఇంగ్లండ్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తెలింది. ఇవి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో మాట్లాడుకొంటాయ�
హైదరాబాద్ : శాస్త్ర, సాంకేతిక అంశాల్లో అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ నిలిచిందని, రాబోయే రోజుల్లో యువత మరిన్ని పరిశోధనలు చేపట్టి అగ్రగామిగా నిలుపాలని డీఆర్డీవో చైర్మన్ సతీశ్రెడ్డి పిలుపునిచ్చార
మన శరీరంలో కణాలు నిరంతరం విభజనకు గురవుతూ ఉంటాయి. ఆ విభజనే జీవితానికి ఆలంబన. అదే క్యాన్సర్ లాంటి సమస్యలకు కారణం కూడా. కణవిభజన జరిగే సమయంలో జన్యువులు దెబ్బతినడం వల్ల క్యాన్సర్ కణాలు ఉత్పన్నం అవుతాయి. కాబట
ఒకప్పుడు బంగారం కంటే అధిక ధర పలికిన దాల్చినచెక్క అప్పట్లో కరెన్సీగానూ ట్రేడయింది. ప్రతి ఇంట్లో ఉండే మసాలా దినుసు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారంలో అత్యధిక రాబడిని రాబట్టిన స్పైస్గా చరిత
ఆరోగ్యంగా, సంతోషంగా, చలాకీగా దీర్ఘకాలం బతికేయాలంటే మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. ప్రాసెస్డ్, రిఫైన్డ్ ఫుడ్, షుగర్, ట్రాన్స్ఫ్యాట్స్, జంక్ ఫుడ్కు దూరంగా ఆరోగ్య