పర్యావరణ పరిరక్షణలో భాగంగా మౌస్ డీర్ (ఎలుకను పోలిన జింక)ల సంఖ్యను పెంచేందుకు సీసీఎంబీ పరిశోధనలు చేస్తున్నది. అంతరించిపోయే దశలో ఉన్న ఈ జీవులను పరిరక్షించేందుకు వాటి పునరుత్పత్తిపై పదేండ్లుగా అధ్యయనం �
సిరిసిల్ల నేతన్న నైపుణ్యానికి అమెరికాకు చెందిన చేనేత పరిశోధకురాలు కైరా జాఫ్పీ అబ్బురపడ్డారు. ‘వాట్ ఏ సర్ప్రైజ్' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమెరికా ప్రభుత్వ పరిశోధన గ్రాంట్తో ఆసియా దేశాల్లో చేన�
వాతావరణ మార్పులు, భూతాపం వృద్ధుల గుండెకు చేటు చేస్తున్నట్టు జపాన్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఉష్ణోగ్రతలో అనూహ్య పెరుగుదల వల్ల వృద్ధులు ఎక్కువగా గుండెపోటు బారినపడుతున్నారని, చాలామంది మృతి చెందుతున్�
మనుషుల మాదిరిగానే ఎలుకలు కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయట. లయకు అనుగుణంగా ఉత్సాహంతో తల ఊపుతూ ఆడుతాయట. బ్రిటిష్ రాక్ మ్యూజిక్ బ్యాండ్తో పాటు లేడీ గగా, మొజార్ట్ తదితరుల పాటలను ఇష్టపడుతాయట
క్యాన్సర్కు కీమోథెరపీ చికిత్స తప్ప వేరే చికిత్స లేదు. ఈ వ్యాధి నివారణకు ఇప్పటికీ వ్యాక్సిన్ లేదు. అయితే, అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్)లో భాగమైన నేషనల్ ఇన్స్టిట్యూట్
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్.. ప్రవాస భారతీయులను (ఎన్నారైలు) పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నది. దేశంలో మరే నగరంలో లేనంతగా ఇక్కడి రియల్టీని ఎన్నారైలు గమనిస్తున్నారు.
మురుగునీటిపై సూపర్బగ్లతో యుద్ధం చేసేందుకు సీసీఎంబీ సిద్ధమవుతున్నది. సూపర్ బగ్ల ఉనికి, వ్యాప్తి, యాంటిబయాటిక్స్ను ఎదుర్కొనేలా వాటిలో జరుగుతున్న జన్యు మార్పిడిని శాస్త్రీయంగా గుర్తించడంపై సెంటర్�
ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురు అమెరికన్లను నోబెల్ పురస్కారం వరించింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మాజీ చైర్మన్ బెన్ ఎస్ బెర్నాంకేతోపాటు మరో ఇద్దరు ఆర్థికవేత్తలు డగ్లస్ డబ్ల్యూ డైమండ్, ఫిలిప్ �
ప్రపంచ వింతల్లో పిరమిడ్లు కూడా ఒకటి. దాదాపు 4 వేల ఏండ్ల కిందట నిర్మించిన ఈ కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ప్రపంచ పర్యాటకులను అబ్బురపరుస్తూనే ఉన్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 8: ప్రముఖ వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ ..తాజాగా హార్యాన రాష్ట్రంలోకి అడుగు పెట్టింది. గురుగ్రామ్లోని నాయతి ఆసుపత్రి అండ్ రీసర్చ్ ఎన్సీఆర్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ఆసుప�
మీకు ఎప్పుడైనా పెదవుల దగ్గర లేదా శరీరంపై ఎక్కడైనా సన్నటి కురుపులు ఏర్పడి దురద పెట్టాయా? అలా కురుపులు ఏర్పడటానికి, అవి దురద పెట్టడానికి కారణం ఏమిటో తెలుసా? హెర్పస్ సింప్లెక్స్ వైరస్ వల్ల పెదవుల దగ్గర, శ
జర్నలిజం, కమ్యూనికేషన్ విభాగంలో పీహెచ్డీలో భాగంగా చేసిన పరిశోధనకు బంగారు పతకం సాధించిన తన పీఆర్వో మాణిక్య మహేశ్ను మంత్రి కేటీఆర్ అభినందించారు. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ద్వారా ‘గ్రామీణ అభివ