అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హైదరాబాద్, జనవరి 20(నమస్తే తెలంగాణ): కాలుష్య రహిత పర్యావరణం, వాతావరణంలో మార్పులు, వ్యవసాయ రంగంపై ప్రభావం వంటి అంశాలపై విస్తృతంగా పరిశోధనలు జరగాల్సిన అవసర�
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువు పట్టుదలతో అమెరికా వర్సిటీకి ఎంపిక ‘అలబామా’ లో పోస్ట్ డాక్టోరల్ రిసెర్చ్ చేస్తున్న వేణు హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 : జిజ్ఞాస, పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా లక�
బ్రిటన్ పరిశోధకుల అధ్యయనం లండన్: ఒమిక్రాన్తో దవాఖాన పాలయ్యే ముప్పు నుంచి కొవిడ్ వ్యాక్సిన్ మూడో డోసు 88 శాతం మేర రక్షణ కల్పిస్తుందని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలిం
Brain Dead | చనిపోయే ముందు మానవ శరీరంలో ఏ మార్పులు జరుగుతాయి? మెదడు పనితీరు ఎలా ఉంటుంది? ఎలాంటి ఒత్తిడికి లోనవుతుంది? అందులో జరిగే మార్పులను రివర్స్ చేస్తే మనిషి బతుకుతాడా? ఇలాంటి ఎన్నో అనుమానాలపై
Omicron | ఒమిక్రాన్ వైరస్పై అధ్యయనం జరుగుతోంది.. త్వరలోనే దీని గురించి కీలకమైన సమాచారం సేకరిస్తామని, వైరస్ పనితీరును బట్టి దాని నియంత్రణ మార్గాలు తెలుస్తాయని పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చ�
పరిశోధనలకు నిలయాలు విశ్వవిద్యాలయాలు. తెలంగాణలోని పది యూనివర్సిటీల్లో ‘సైన్స్’ పరిశోధనలతో పాటు ‘సోషల్ సైన్స్’ పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. కొన్ని వర్సిటీల్లో ‘సైన్స్ పరిశోధనల’ కంటే ‘సోషల్ సై�
Research on Alzheimers: ఒక కప్పు వేడివేడి కాఫీ లేకుండా రోజును ప్రారంభించలేని వ్యక్తులలో మీరు కూడా ఒకరా..? అయితే, ఇటీవల జరిగిన ఓ అధ్యయనం మీకో శుభవార్త తెలియజేస్తున్నది. ఎక్కువ మొత్తంలో కాఫీ తీసుకోవడంవల్ల
న్యూఢిల్లీ : భారత్లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో 2022 ఆర్ధిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 8.5-9 శాతం నుంచి 9.3-9.6 శాతానికి ఎస్బీఐ రీసెర్చి నివేదిక సవరించింది. జులై-సెప్టె�
Daibetes control Juice: మన శరీరంలో రక్తపోటు స్థాయిలు రోజులో ఎన్నోసార్లు మారుతుంటాయి. రక్తపోటును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా డయాబెటిక్ రోగులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. రక్తపోటు అదుపులో ఉండాలంట
బీజింగ్ : పార్కిన్సన్స్ వంటి వ్యాధుల విషయంలో దీటైన చికిత్సలకు ముందడుగు పడేలా శాస్త్రవేత్తలు అరుదైన ఘనత సాధించారు. చైనా శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలి హై రిజల్యూషన్తో కూడిన మంకీ బ్రెయి�
ముంబై : గాలి ద్వారా వ్యాపించే అన్ని రకాల కరోనా వైరస్ స్ట్రెయిన్లను దీటుగా నిలువరించే బ్యాటరీ ఆధారిత రీయూజబుల్ మాస్క్ను ముంబైకి చెందిన ఎన్ఎంఐఎంఎస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. మాస్క్ లోపల ఉ�
లెక్క తీసేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ ఎన్నారెస్సీతో వ్యవసాయ యూనివర్సిటీ ఒప్పందం హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ఏ మొక్క నుంచి, ఏ పంట నుంచి ఎంత నీరు ఆవిరి అవుతున్నదో లెక్కగట్టే పరిజ్ఞానం అందుబాటులోకి �