కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలోని పట్టాణం ప్రాంతానికి సమీపంలో ఉన్న ముజిరిస్ ఓడరేవు ఇనుప యుగం నాటిదని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయగ్నోస్టిక్ డైరెక్టర్ కుమారస్వామి తంగరాజ్ బృందం తేల�
కేంద్ర మంత్రివర్గం బుధవారం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నేషనల్ క్వాంటమ్ మిషన్కు ఆమోదం తెలిపింది. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన, అభివృద్ధి రంగాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో 2023-24 నుంచి 20
పరిశోధనలకు సమాచారమే ముఖ్యమైనది. అలాంటి సమాచారమంతా ఒకే వేదికపై ఉంటే మరింత వేగంగా పరిశోధనల్లో పురోగతి సాధించే వీలుంటుంది. అలాంటి కార్యక్రమానికి ఇక్రిసాట్ శ్రీకారం చుట్టింది. టాటా ఇనిస్టిట్యూట్ ఫర్ అగ
పోషకాహార లోపం ముఖ్యంగా మహిళల్లో కనిపించే రక్తహీనతను తీసుకునే ఆహారంతో తగ్గించేలా.. కొత్త రకం బియ్యం వంగడాలకు హైదరాబాద్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ రూపకల్పన చేసింది.
Earthquakes | దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూమి కదులుతున్నది. భూపటలం ఏటా 5 సెంటీమీటర్ల దూరం జారుతున్నట్టు నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) అధ్యయనంలో తేలింది.
మహిళలు పరిశోధనలు, సైన్స్ రంగాల్లోకి మరింతగా రావాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం, విజ్ఞానదర్శిని, మహిళా కమిషన్, ఈపీటీఆర్ఐ �
ప్రపంచవ్యాప్తంగా వంటనూనెకు అత్యంత డిమాండ్ ఉంది. కానీ, ఆయిల్ పామ్ పంట సాగు అందుకు తగినట్టుగా లేకపోవడంతో చాలా దేశాలు వంటనూనె కొరతను ఎదుర్కొంటున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్నాయి. ఈ కొరత తీర్చ
సం స్కృత భాషా ప్రభావం లేని భారతీయ భాష లేదం టే అతిశయోక్తి కాదు. రామాయణ, భారత, భాగవతాదులతో పాటు పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు తరువాత వచ్చిన లౌకిక సాహిత్యం కూడా భారతీయ భాషలన్నింటిలోకి అనువదించబడ్డాయంటే సంస్క
సైన్స్తోనే ప్రపంచంలో పెను మార్పులు సంభవిస్తున్నాయని సీఎస్ఐఆర్, ఎన్ఐఐఎస్టీ త్రివేంద్రం యూనివర్సిటీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎ.అజయ్ఘోష్ అన్నారు. శుక్రవారం జవహర్నగర్ పరిధిలోని బిట్స్ క్యాం�
మార్కెట్లో షుగర్ ఫ్రీ మిఠాయిల తాకిడి ఎక్కువే. మధుమేహ రోగులు కూడా తీసుకోవచ్చంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ ఆ తీపి వెనుక చేదు నిజాలూ ఉన్నాయి. కొన్నిరకాల కృత్రిమ స్వీట్నర్స్ కారణంగా మానసిక ఒత్తిడ�
క్యాన్సర్ చికిత్స పొందుతున్న వారికి కరోనా వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. యాంటీ-సీడీ20 థెరఫీ తీసుకుంటున్న వారికి ఈ ముప్పు మరింత ఎక్కువని శాస్త్రవేత్తలు గుర్తించారు
పచ్చని చెట్లతో పరుచుకున్న ప్రదేశాలు, గ్రీన్ స్పేస్తో ఆయు:ప్రమాణం పెరగడం, మానసిక ఆరోగ్యం మెరుగవడం వంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని అందరికీ తెలిసినా మెరుగైన ప్రజారోగ్యం కోసం ఎంత గ్రీన�