చిక్కడపల్లి : ఢిల్లీలోని కస్తూర్బా నగర్లో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా (ఐద్వా) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఐద్వా ఆధ్వర�
రాష్ట్రంలో సమృద్ధిగా పంటలు కోట్ల మందికి ఆహార భద్రత గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై హైదరాబాద్, జనవరి 26 : తెలంగాణ రాష్ట్రం సమృద్ధిగా పంటలను పండిస్తూ దేశ ధాన్యాగారం (రైస్ బౌల్ ఆఫ్ ఇండియా)గా అవతరించిం�
గణతంత్ర వేడుకల్లో భాగంగా ఉత్తరాఖండ్ సంప్రదాయానికి చిహ్నమైన టోపీ, మణిపూర్ సంస్కృతిని ప్రతిబింబించే కండువాను వేసుకొని ప్రధానిమోదీ ప్రత్యేక వస్త్రధారణతో సంద డి చేశారు. టోపీపై బ్రహ్మకమలం గుర్తు ఉన్నది.
రాజ్పథ్లో ఆకట్టుకొన్న సాంస్కృతిక ప్రదర్శనలు అబ్బురపరిచిన యుద్ధ విమానాల విన్యాసాలు కొవిడ్ నేపథ్యంలో 5 వేల మందికే అనుమతి రెండోసారీ విదేశీ అతిథి లేకుండానే వేడుకలు న్యూఢిల్లీ, జనవరి 26: దేశవ్యాప్తంగా 73వ గ
స్వాతంత్రోద్యమంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడి, స్వాతంత్య్రానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా భూసంస్కరణల చట్టాన్ని ప్రవేశపెట్టి సంచలనం సృష్టించిన పీవీ నరసింహారావు మన దేశ ప్రధానమం
శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ , ప్రభుత్వేతర కార్యాలయాలు, విద్యాసంస్థలు, కాలనీల్లో జాతీయ పతాకావిష్కరణ చేపట్టారు. ప్రభుత్వ విప్ అరెకప�
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు దుండిగల్/కుత్బుల్లాపూర్/ జీడిమెట్ల, జనవరి 26 : భారత గణతంత్ర దినోత్సవాన్ని బుధవారం కుత్బుల్లాపూర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్�
కేపీహెచ్బీ కాలనీ, జనవరి 26 : కూకట్పల్లిలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రధాన కూడళ్లు , కాలనీలు, సంక్షేమ సంఘాల ప్రజలు మ�
షాబాద్ : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. బుధవారం 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణల�
మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ , ప్రభుత్వేతర కార్యాలయాలు, విద్యాసంస్థలలో, కాలనీల్లో జాతీయ పతాకావి�
ఎరగడ్డ : బోరబండ డివిజన్లో జరిగిన గణతంత్ర దినోత్సవానికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్తో కలిసి ఆయన డివిజన్లోని పలు చోట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమాల