న్యూఢిల్లీ: జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఇవాళ ప్రధాని మోదీ నివాళి అర్పించారు. 73వ గణతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన అమరవీరులకు నివాళి అర్పించారు. జాతీయ యుద్ధ స్మారకంపై 26 వేల మంది అమర సైనిక�
వాఘా: 73వ గణతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇవాళ ఇండియన్ ఆర్మీ, పాకిస్థాన్ ఆర్మీ స్వీట్లు పంచుకున్నారు. వాఘా-అత్తారి బోర్డర్ వద్ద రెండు దేశాల సైనికులు గ్రీటింగ్స్ తెలుపుకున్నారు. ఇక ఢిల్లీలో ర�
Republic Day | హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని పోలీసు స్టేషన్లలో జాతీయ జెండాను ఎగురవేశారు. బషీర్బాగ్లోని పోలీసు
మొదటి నుంచి ఫెడరల్ స్ఫూర్తిని అనుసరిస్తున్నాం ఇతర రాష్ట్రాలన్నింటికీ ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ హైదరాబాద్, జనవరి 25 : రాజ్యాంగ నిర్మాతలు అంది�
హైదరాబాద్, జనవరి 25 : గణతంత్ర వేడుకల్లో ప్లాస్టిక్ జాతీయ జెండాలు వినియోగించ కూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్లాస్టిక్ జెండాలను గణతంత్ర వేడుకల్లో వాడకూడదని స
ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో పెయింటింగ్ ప్రదర్శన తెలంగాణ నుంచి హాజరైన ఎనిమిది మంది కళాకారులు హైదరాబాద్, జనవరి 25 : తెలంగాణలో జరిగిన స్వాతంత్య్ర, సాయుధ పోరాట ఘట్టాలు, సంస్కృతి సంప్రదాయాల చిత్రాలు ఢిల్లీలోని
ఎవరన్నారు నువ్వు ఒంటరివని? భారత రాజ్యాంగం వేయి అక్షౌహిణులై నీ చుట్టూ పహరా కాస్తున్నది. ఎవరు చెప్పారు చట్టాలు కొందరికే చుట్టాలని? భారతీయ శిక్షాస్మృతిలోని అనేక సెక్షన్లు నీ ఆత్మగౌరవాన్ని కంటికి రెప్పలా క�
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకొని 73వ గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ ర
హైదరాబాద్: సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్రం సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తోందని సీఎం అన్నారు. సమాఖ్య స్ఫూర్తిని మ�
Repubic Day : గణతంత్ర దినోత్సవాల్లో ఈ సారి విమానాలు అందర్నీ ఆకర్షించనున్నాయి. 75 విమానాలతో ఫ్లై పాస్ట్ చేయాలని నిర్ణయించుకున్నామని రక్షణ శాఖ పేర్కొంది
Republic Day Greetings | రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మంగళవారం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతలు నివాళులర్పిస్తున్నానన్నారు. గణతంత్ర
జమ్మూ: జమ్మూకశ్మీర్లోని ఇండో-పాక్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ దళాలు హై అలర్ట్లో ఉన్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా సంఘ విద్రోహ శక్తులు దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. దేశ సరిహద్దుల్ల�