న్యూఢిల్లీ: గణతంత్య్ర దినోత్సవం రోజున దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్పథ్పై ఆర్డీ పరేడ్ను ఘనంగా నిర్వహించే విషయం తెలిసిందే. అయితే ఆ ఈవెంట్కు చెందిన కొత్త మార్గదర్శకాలను ఢిల్లీ పోలీసులు రిల�
ముంబై, జనవరి 22: గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని రిలయన్స్ డిజిటల్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ‘డిజిటల్ ఇండియా సేల్’తో ప్రకటించిన ఈ ఆఫర్లు దేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్ డిజిటల్ స్టోర్ల
అమరావతి: జనవరి 26న న్యూఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్కు సీతామ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అన్నానేహా థామస్ ఎంపికయ్యారు. ఆమె ఎన్సీసీ క్యాడెట్ గా ఉన్నారు. రిపబ్లిక్ డే పరేడ్�
Red fort | చారిత్రక కట్టడం ఎర్రకోట ఐదు రోజులపాటు మూతపడనుంది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఐదు రోజులపాటు ఎర్రకోటలోకి సందర్శకులకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు.
తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ర్టాలకు మొండిచేయి ఎన్నికలున్న ఐదు రాష్ర్టాల్లో నాలుగింటికి అవకాశం మొత్తం 56 ప్రతిపాదనల్లో 21 నమూనాల ఎంపిక ఎంపికైన 12 రాష్ర్టాలు, 9 కేంద్ర ప్రభుత్వశాఖల శకటాలు హైదరాబాద్, జనవరి 18 : అవకా�
Drone | ఈ నెలలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. అయితే ఈ వేడుకల్లో ప్రధాని మోదీపై ఉగ్రదాడులు జరగబోతున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసులు రంగంలోకి
Telangana tableau | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల శకటాలకు మరోసారి అనుమతి దక్కలేదు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఏడాది ఆయా రాష్ట్రాలకు సంబంధించిన శకటాలను ఢిల్లీలో ప్రదర్శిస్తున్న
intelligence agencies alert for republic day are terrorists conspiring by targeting pm modi | గణతంత్ర దినోత్సవం రోజున ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో
Republic Day | ఈ ఏడాది నుంచి జనవరి 23 నుంచే గణతంత్ర వేడుకలు ప్రారంభం కానున్నాయి. జవనరి 24న సుభాష్ చంద్రబోస్ జయంతి పురస్కరించుకొని ముందుగానే గణతంత్ర వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణ�
Seetha prasad | ఆమె కాలికి గజ్జె కడితే ప్రేక్షకుల గుండెలు ఘల్లుమంటాయి. ఆమె జడను సింగారించుకుంటే సత్యభామ అసూయతో మూతి తిప్పుతుంది. ఆమె కాటుక దిద్దుకుంటే ఆ విశాల నేత్రాలు కారుమేఘాలతో పోటీపడతాయి. ఆమె అడుగులకు మగమయూరా
Five Central Asian countries to be Chief Guests at India's Republic Day | వచ్చే ఏడాది జనవరిలో జరుగనున్న భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఐదు మధ్య ఆసియా దేశాలు హాజరుకానున్నాయి. కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్త
కొత్తగా అభివృద్ధి చేసిన సెంట్రల్ విస్టా( Central Vista )లోనే వచ్చే ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతుందని చెప్పారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి.