పరిగి : 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వికారాబాద్లోని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండా రెపరెపలాడింది. కొవిడ్ నిబంధనలు అనుసరించి ఆయా ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండా ఎగురవేశారు. వికారాబ
తిరుమల : స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమల కొండకు వచ్చే భక్తులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన గదుల నిర్మాణపనులను చేపట్టినట్లు టీటీడీ అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి �
న్యూఢిల్లీ: ఆర్డీ పరేడ్లో వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 73వ గణతంత్య్ర దినోత్సవ వేళ ఢిల్లీలో వివిధ రకాల యుద్ధ విమానాలు ఫ్లైపాస్ట్ నిర్వహించాయి. రఫేల్, జాగ్వార్, హెర్క్యూల్స్, సుఖోయ్ యుద్ధ వ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గణతంత్ర శుభాకాంక్ష లు తెలిపారు. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో గవర్నర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోల�
Collector Prashant Jeevan Patil | ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు నిరుపేదలకు అందేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.
Minister Srinivas Goud | సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అని, ప్రతి సంవత్సరం ఉద్యోగాల క్యాలెండర్ ను విడుదల చేసేందుకు ప్రభుత్వం తగిన కార్యాచరణను రూపొందిస్తోందని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
Minister Satyavathi Rathod | భారతదేశం సమాఖ్య రాష్ట్రాల సమాహరమని, ఈ సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకు సీఎం కేసీఆర్ గారు కంకణబద్దులయ్యారని, దీనికి నేడు దేశమంతా సహకరిస్తోంది అన్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసి రాజ్యాంగాన్ని �
MP Keshava rao | బీజేపీ నాయకులు జాతీయవాదానికి కొత్త నిర్వచనం ఇస్తున్నారని, దాన్నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. గణతంత్రం అంటే ప్రజలే తమ అవసరాలు తీర్చుకోవడమని
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్కు చెందిన దివంగత ఏఎస్ఐ బాబు రామ్కు ఈ ఏడాది అశోక్ చక్ర పురస్కారాన్ని ప్రకటించారు. ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఆయన కుటుంబసభ్య�