Padma Awards | రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022 ఏడాదికి సంబంధించి పద్మవిభూషణ్, పద్మ భూషణ్, 25 మందికి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి.
Republic Day | 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సమానత్వంతో కూడిన సమర్థవంతమైన ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన ల�
జిల్లాలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బీ గోపి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు.
Khalistan | దేశ రాజధాని ఢిల్లీలో ఖలిస్థానీ అనుకూల పోస్టర్లు వెలిశాయి. పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురి, జనక్పురి, పశ్చిమ్ విహారి, పీరాగర్హి తదితర ప్రాంతాల్లో ఖలిస్థాన్ ఏర్పాటుకు అనుకూలంగా గుర్తుతెలియని
అందరూ అధికారులు సమన్వయంతో వ్యవహరించి గణతంత్ర వేడుకలను జయప్రదం చేయాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ ఆదేశించారు. గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జ�
Republic Day | రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గురువారం నాడు ఇద్దరు అనుమానిత
ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాల్లో ప్రాధాన్యత కలిగిన గుస్సాడీ నృత్యం వందే భారతం కోసం ఎంపికైనట్లు పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి, నాగ్పూర్లో సౌత్స్థా�