వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్ను పూర్తిగా మహిళా సైనికులతోనే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. సంబంధిత ఏర్పాట్లు చేయాల్సిందిగా త్రివిధ దళాలకు, ప్రభుత్వ శాఖలను ఆదేశించినట్టు ఓ ఉన్నతాధికారి తెల�
రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నదని కలెక్టర్ శరత్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని గురువారం కలెక్టరేట్లో జాతీయజెండాను ఎగురవేశారు.
కొడుకు మరణానికి కారణాలు తెలుపాలంటూ మండలంలోని తడకమళ్ల గ్రామానికి చెందిన జవాన్ తల్లి గురువారం గణతంత్ర దినోత్సవం రోజున గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.