జిల్లా, బ్లాకుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా, బ్లాకుల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల రూ
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలున్నాయి. రెండు రోజులపాటు భారత్లో పర్యటించనున్న మాక్రాన్ పలు ఒప్పందాలు చేసుకోనున్నారు.
Republic Day | గణతంత్ర దినోత్సవ (Republic Day) వేడుకల కోసం దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల రాకపోకలపై పలు ఆంక్షలు విధించింది (Restrictions on flights).
దేశ రాజధాని నగరంలో ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవాలకు ప్రత్యేక అతిథులుగా 1,500 మంది రైతు దంపతులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవాలకు �
Republic Day | ఈ నెల 26న పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్..రిపబ్లిక్ డే సేల్ను ప్రకటించింది. ఈ నెల 19 వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్ కింద ఐఫోన్లను గొప్ప తగ్గింపు ధరకు విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ఐఫోన్ 15, ఐఫోన్ 14లను 17 శా�
Republic Day | ఈ ఏడాది రాజ్పథ్లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్లో స్వదేశీ ఆయుధాలు ఆకర్షణగా నిలువనున్నాయి. ఎల్సీహెచ్ ప్రచండ హెలికాప్టర్, పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్, యాంటీ ట్యాంక్ మిస్సైల్ నాగ్ తదితర స్వదే�
కేంద్రంలో మోదీ సర్కార్ విధానాల్ని నిరసిస్తూ వచ్చే ఏడాది జనవరి 26న ట్రాక్టర్లతో రైతులు పరేడ్ నిర్వహిస్తారని రైతు సంఘాల ఐక్య వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్కేఎం) ప్రకటించింది.
Republic Day | వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రిపబ్లిక్ వేడుకలకు హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వ�
Joe Biden | వచ్చే ఏడాది జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కావడం లేదని తెలుస్తున్నది. జనవరిలో జరుగనున్న క్వాడ్ లీడర్స్ సమ్మిట్ను నిర్వహణలో భాగంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా అ
ప్రపంచంలో ఏ దేశానికి చెందిన నాయకులైనా తమ దేశ పౌరులు ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటారు. విద్యార్థులు వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలతో ప్రపంచ యవనికపై తమ ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించే వ్యక్తులుగా రాణించాలనుకుంటార�
వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించనున్న పద్మ పురస్కారాల కోసం నామినేషన్లు ఆహ్వానిస్తూ మంగళవారం కేంద్రం ప్రకటన జారీ చేసింది. కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, క్రీడలు, సామాజిక సేవ తదితర రంగాల్లో